Anita: కర్నూలు బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత కీలక ప్రకటన

Anita: కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై హోం మంత్రి తనేటి వనిత అనిత స్పందించారు. మంత్రి…

మరింత Anita: కర్నూలు బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత కీలక ప్రకటన

Cricket: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు… గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు! 

Cricket: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో రిటైర్మెంట్‌ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ పుకార్లకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చెక్ పెట్టారు.…

మరింత Cricket: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు… గవాస్కర్ క్లారిటీ ఇచ్చారు! 

Hyderabad: బయటపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ అరాచకాలు

Hyderabad: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. సీటింగ్ బస్సుకి రిజిస్ట్రేషన్‌ చేయించి, తర్వాత దాన్ని అక్రమంగా స్లీపర్‌ బస్సుగా మార్చి నడుపుతున్న వ్యవహారాలు బహిర్గతమవుతున్నాయి. తెలంగాణలో 2018లో రిజిస్ట్రేషన్‌ చేసిన వేమూరి కావేరి స్లీపర్‌ బస్సు దీనికి…

మరింత Hyderabad: బయటపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ అరాచకాలు
Kurnool Bus Tragedy

Kurnool Bus Tragedy: బస్సును ఢీకొట్టింది ఇతడే.. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలోనే..

Kurnool Bus Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం దేశాన్ని కుదిపేసింది.

మరింత Kurnool Bus Tragedy: బస్సును ఢీకొట్టింది ఇతడే.. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలోనే..
viral news

Viral News: రెండు ఉద్యోగాలు చేస్తూ 40 లక్షలు సంపాదించాడు.. చివరికి 15 ఏళ్ల జైలు శిక్ష

Viral News: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మోహుల్ గోస్వామి (39) అనే వ్యక్తి డ్యూయల్ జాబ్ కేసులో దొరికిపోయాడు.

మరింత Viral News: రెండు ఉద్యోగాలు చేస్తూ 40 లక్షలు సంపాదించాడు.. చివరికి 15 ఏళ్ల జైలు శిక్ష
Pawan Kalyan

Pawan Kalyan: 2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం.. ఇది సులభం కాదు, కానీ సాధ్యమే

Pawan Kalyan: విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అటవీశాఖ అధికారుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌,

మరింత Pawan Kalyan: 2047 నాటికి 50% పచ్చదనం లక్ష్యం.. ఇది సులభం కాదు, కానీ సాధ్యమే
Kurnool Bus Accident:

Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు స‌జీవ‌ద‌హ‌నం

Kurnool Bus Accident:క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు స‌జీవ‌ద‌హ‌నం

మరింత Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదంలో ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు స‌జీవ‌ద‌హ‌నం
Revanth Reddy

Revanth Reddy: కర్నూల్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్

Revanth Reddy: కర్నూల్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్

మరింత Revanth Reddy: కర్నూల్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్
Telangana Liquor Policy:

Telangana Liquor Policy: మ‌ద్యం దుకాణాల‌కు ఆ రోజే లాట‌రీ.. ద‌ర‌ఖాస్తులు ఎన్ని.. ఆదాయ‌మెంతో తెలుసా?

Telangana Liquor Policy: మ‌ద్యం దుకాణాల‌కు ఆ రోజే లాట‌రీ

మరింత Telangana Liquor Policy: మ‌ద్యం దుకాణాల‌కు ఆ రోజే లాట‌రీ.. ద‌ర‌ఖాస్తులు ఎన్ని.. ఆదాయ‌మెంతో తెలుసా?
Kurnool Bus Tragedy

Kurnool Bus Tragedy: బస్సు మెయిన్ డోర్ లాక్ కావడంతో భారీ ప్రాణనష్టం.. కిటికీలలో పట్టని జనం..!

Kurnool Bus Tragedy: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని NH 44 పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తరువాత బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 19 మంది మరణించారు.

మరింత Kurnool Bus Tragedy: బస్సు మెయిన్ డోర్ లాక్ కావడంతో భారీ ప్రాణనష్టం.. కిటికీలలో పట్టని జనం..!