Vemulawada: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయంలో దర్శనాలకు సంబంధించిన అధికారుల నిర్ణయం భక్తులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
మరింత Vemulawada: వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్.. దర్శనాలు బంద్..Category: News
Fire Accident: పాతబస్తీ యాకుత్పురాలో అగ్నిప్రమాదం
Fire Accident: పాతబస్తీ యాకుత్పురాలో అగ్నిప్రమాదం
మరింత Fire Accident: పాతబస్తీ యాకుత్పురాలో అగ్నిప్రమాదంRavindra Jadeja: సచిన్ టెండూల్కర్ రికార్డుపై రవీంద్ర జడేజా దృష్టి
Ravindra Jadeja: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మరింత Ravindra Jadeja: సచిన్ టెండూల్కర్ రికార్డుపై రవీంద్ర జడేజా దృష్టిBihar Exit Poll Results 2025: బిహార్లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?
Bihar Exit Poll Results 2025: బిహార్లో ముగిసిన పోలింగ్..
మరింత Bihar Exit Poll Results 2025: బిహార్లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్ సీజ్: నకిలీ NIA అధికారిణి అరెస్ట్
Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి లభ్యమైంది. కస్టమ్స్ అధికారులు ఆమె లగేజీని…
మరింత Delhi: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో డ్రగ్ సీజ్: నకిలీ NIA అధికారిణి అరెస్ట్Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్
Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై…
మరింత Mahesh Kumar goud: ఎగ్జిట్ పోల్స్ పై పిసిసి చీఫ్ షాకింగ్ కామెంట్స్Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు
Nara lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మంత్రి నారా లోకేశ్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కీలక సందేశం ఇచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…
మరింత Nara lokesh: అధికారంలో ఉన్నామని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదుJubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
Jubliee hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ సర్వే సంస్థలు విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ఈసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని తేలింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 46 శాతం ఓటు…
మరింత Jubliee hills: జూబ్లీహిల్స్ లో గెలిచేది ఈ పార్టీనే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలు
Delhi: ఢిల్లీ పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా (సానుభూతి నిధి)ను అందజేయాలని నిర్ణయించింది. పేలుడులో శాశ్వత…
మరింత Delhi: బాంబ్ బ్లాస్ట్ మృతులకు 10 లక్షలుCM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర బృందం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యింది.
మరింత CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ..