Delhi: బెట్టింగ్ యాప్ కేసులో సోను సూద్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

Delhi: ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖ సెలబ్రిటీలపై మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టి, వారి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసులో నటుడు…

మరింత Delhi: బెట్టింగ్ యాప్ కేసులో సోను సూద్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి
DGP Shivadhar Reddy

DGP Shivadhar Reddy: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి.. హైదరాబాద్‌కు సంబంధం లేదు

DGP Shivadhar Reddy: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి.. హైదరాబాద్‌కు సంబంధం లేదు

మరింత DGP Shivadhar Reddy: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి.. హైదరాబాద్‌కు సంబంధం లేదు
c

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు.. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో

మరింత Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు.. రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి

Balakrishna: సంకల్పంతో మేము చేసిన ప్రయత్నం ఫలించింది

Balakrishna: ‘అఖండ 2’ చిత్రం కేవలం ఒక తెలుగు సినిమా మాత్రమే కాదని, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పిన భారతీయులందరి సినిమా అని నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ‘అఖండ 2’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర దర్శకుడు…

మరింత Balakrishna: సంకల్పంతో మేము చేసిన ప్రయత్నం ఫలించింది

KomatiReddy rajgopal: త్వరలోనే నాకు మంత్రి పదవి లభిస్తుంది

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మంత్రి పదవి ఆశలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే త్వరలోనే తనకు మంత్రి పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఓపిక పట్టానని, త్వరలోనే మంత్రిగా బాధ్యతలు చేపడతానన్న…

మరింత KomatiReddy rajgopal: త్వరలోనే నాకు మంత్రి పదవి లభిస్తుంది
Modi-Priyanka Gandhi

Modi-Priyanka Gandhi: శీతాకాల సమావేశాల ముగింపు వేళ చాయ్‌ పే చర్చ.. హాజరైన అఖిలపక్ష నేతలు

Modi-Priyanka Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.

మరింత Modi-Priyanka Gandhi: శీతాకాల సమావేశాల ముగింపు వేళ చాయ్‌ పే చర్చ.. హాజరైన అఖిలపక్ష నేతలు

Ponnam Prabhakar: కాలుష్య నియంత్రణే లక్ష్యం

Ponnam Prabhakar: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లు, ఏజెన్సీలతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాలుష్య నియంత్రణతో పాటు పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం…

మరింత Ponnam Prabhakar: కాలుష్య నియంత్రణే లక్ష్యం

Hyderabad: పాతబస్తీలో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా (HYDRA) ఆపరేషన్ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలను అక్రమ ఆక్రమణల నుంచి కాపాడుతూ వందలాది ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్…

మరింత Hyderabad: పాతబస్తీలో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

Murmu: నిజాయతీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

Murmu: ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో నిజాయతీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ రెండు లక్షణాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్…

మరింత Murmu: నిజాయతీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Lokesh

Lokesh: రాజమండ్రిలో కొత్త భవనాల ప్రారంభం.. ఐటీ ఉద్యోగాలపై లోకేష్ ఫోకస్

Lokesh: రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మరింత Lokesh: రాజమండ్రిలో కొత్త భవనాల ప్రారంభం.. ఐటీ ఉద్యోగాలపై లోకేష్ ఫోకస్