Gold Price Today: బంగారం కొనాలా? వద్దా? చుక్కలు చూపిస్తున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం కొనాలా? వద్దా? చుక్కలు చూపిస్తున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!Category: News
Revanth Reddy: మూసీ ప్రక్షాళనపై వెనకడుగు లేదు.. మార్చి నుంచే పనులు
Revanth Reddy: తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న మూసీ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మరింత Revanth Reddy: మూసీ ప్రక్షాళనపై వెనకడుగు లేదు.. మార్చి నుంచే పనులుHarish Rao: మూసీ సుందరీకరణపై శ్వేతపత్రం ఇవ్వాల్సిందే
Harish Rao: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మూసీ నది పునరుజ్జీవం మరియు సుందరీకరణ ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.…
మరింత Harish Rao: మూసీ సుందరీకరణపై శ్వేతపత్రం ఇవ్వాల్సిందేKavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందే
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరింత Kavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందేTelangana: న్యూ ఇయర్ సంబరాలతో తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డు
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటగా, ఆ వేడుకల జోష్లో మద్యం అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక రికార్డులను సృష్టించాయి.
మరింత Telangana: న్యూ ఇయర్ సంబరాలతో తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డుAndhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక రంగంలో సరికొత్త రికార్డును సృష్టించింది.
మరింత Andhra Pradesh: జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు!TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ పునఃప్రారంభం కానుంది. ఉపాధి హామీ, జీహెచ్ఎంసీ బిల్లులపై వాడివేడి చర్చ..
మరింత TG Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభంGali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!
Gali Janardhan Reddy: కర్ణాటకలోని బళ్లారి నగరం ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది.
మరింత Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!Delhi: కస్టమర్లకు శుభవార్త..దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు
Delhi: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు కొత్త ఏడాది సందర్భంగా శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ…
మరింత Delhi: కస్టమర్లకు శుభవార్త..దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలుAanam ramnarayan: కెసిఆర్ కి నచ్చితే ఎంత ?నచ్చకపోతే ఎంత?
Anam ramnarayan: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయని ఏపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పరిమితులను దాటుతున్నాయని ఆయన…
మరింత Aanam ramnarayan: కెసిఆర్ కి నచ్చితే ఎంత ?నచ్చకపోతే ఎంత?