Haryana Elections 2024: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్లోని తన బూత్లో తొలిసారిగా ఓటు వేశారు.
మరింత Haryana Elections 2024: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్Category: News
Dussehra Utsavalu 2024: అన్నపూర్ణ దేవిగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారు
Dussehra Utsavalu 2024: ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి.
మరింత Dussehra Utsavalu 2024: అన్నపూర్ణ దేవిగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారుsrisailam: శ్రీశైలంలో రెండోవరోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి
srisailam: శ్రీశైలంలో రెండవరోజు భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మరింత srisailam: శ్రీశైలంలో రెండోవరోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవిSrivari Brahmotsavam 2024: వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టుబట్టలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి .
మరింత Srivari Brahmotsavam 2024: వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టుబట్టలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులుHaryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అక్టోబర్ 5న ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు జరగనున్నాయి.
మరింత Haryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలుTG high court : కేఏ పాల్ పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది.
మరింత TG high court : కేఏ పాల్ పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులుspecial Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లు
దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరింత special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లుఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు…
మరింత సుప్రీం తీర్పుపై హోం మంత్రి అనిత ఏమన్నారంటే..?Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!
Road Accident: ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు.
మరింత Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!