పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై వర్కు షాప్…
మరింత Pawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాలCategory: News
Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…
మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారుBreaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్బరేలీలో రైల్వే ట్రాక్పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రPawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్సించుకున్నారు
మరింత Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్అమెరికాను వణికిస్తున్న మిల్టన్ హరికేన్
అమెరికాలోని అనేక పట్టణాలు, నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అక్కడి అధికారులు.మిల్టన్ హరికేన్ తీవ్ర తుఫాన్గా మారి ఫ్లోరిడా రాష్ట్రం వైపు దూసుకొస్తున్నది. ప్రస్తుతం అయిదో కేటగిరీ తుఫాన్గా మిల్టన్ హరికేన్ను ప్రకటించారు. మిల్టన్ వల్ల గంటకు సుమారు 165 కిలోమీటర్ల వేగంతో…
మరింత అమెరికాను వణికిస్తున్న మిల్టన్ హరికేన్విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ –…
మరింత విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!
Garuda Vahana Seva: ఆపదమొక్కుల వాడి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . మంగళవారం గరుడ వాహన సేవలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు
మరింత Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో పట్టు కోల్పోతున్న పీడీపీ
జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి.…
మరింత Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో పట్టు కోల్పోతున్న పీడీపీRaghunandan Rao: బీజేపీ ఎంపీ సంచలనం.. KTR, SAM మధ్య రక్త సంబంధం
Raghunandan Rao: బీజేపీ ఎంపీ సంచలనం.. KTR, SAM మధ్య రక్త సంబంధం
మరింత Raghunandan Rao: బీజేపీ ఎంపీ సంచలనం.. KTR, SAM మధ్య రక్త సంబంధంHyderabad: హైదరాబాద్లో భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త
Hyderabad: కుటుంబ కలహాలతోనే భార్యను చంపిన శ్రీనివాస్
మరింత Hyderabad: హైదరాబాద్లో భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త