Errabelli: తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బలాబలాలు సమానం కావడంతో లాటరీ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి శ్రావణ్ విజయం సాధించారు. తన కంచుకోటలో ఓటమిని జీర్ణించుకోలేక ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. ఎక్స్-అఫీషియో ఓట్ల వివాదంపై ఆందోళన చేపట్టిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరింత Errabelli: ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి.. లాటరీలో కాంగ్రెస్కు వరించిన అదృష్టం!Category: News
Revanth Reddy: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా తెలంగాణ రైజింగ్!
Revanth Reddy: హైదరాబాద్లో జరిగిన బయోఏషియా-2026 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణను అంతర్జాతీయ స్థాయి టెక్బయో హబ్గా అభివర్ణించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ఆయన ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మరింత Revanth Reddy: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా తెలంగాణ రైజింగ్!Indian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చు
Indian Passport: హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 75వ ర్యాంకును కైవసం చేసుకుంది. దీనివల్ల భారతీయులు ఇప్పుడు 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. సింగపూర్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా, జపాన్ రెండో స్థానంలో నిలిచింది.
మరింత Indian Passport: పెరిగిన భరత్ పవర్.. వీసా లేకుండా 56 దేశాలు తిరగొచ్చుSupreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!
Supreme Court: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో పొరపాటున ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. అక్రమ కేటాయింపులు మరియు మరిది పేరుతో ఆస్తులు కూడబెట్టారన్న సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మరింత Supreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు సుప్రీంకోర్టులో ఊరట
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు సుప్రీంకోర్టులో ఊరట
మరింత Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు సుప్రీంకోర్టులో ఊరటTirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేయబడుతుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణం కొనసాగుతుంది. అదే రోజు జరిగే కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.
మరింత Tirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేతRevanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం.. రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..
Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో 72 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మరింత Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం.. రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!
AP Inter Exams 2026: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు జరగనున్నాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం 1,537 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీసీటీవీ కెమెరాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పకడ్బందీగా నిఘా ఉంచాలని బోర్డు నిర్ణయించింది. హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.
మరింత AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. Telangana Municipal Chairman Winners: కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను దక్కించుకోగా, కరీంనగర్లో బీజేపీ, నిజామాబాద్లో విపక్షాల కూటమి విజయం సాధించాయి. జనగామలో అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన చోట్ల మేయర్లు, చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు.
మరింత Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!
Nagababu: మేడారం కోవా బన్ వ్యాపారి వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. చిరువ్యాపారులపై దాడులను ఖండిస్తూ, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వివాదాన్ని మతం కోణంలో చూడవద్దని, ఆహార నాణ్యతపై సందేహాలు ఉంటే అధికారులకు తెలపాలని ఆయన సూచించారు.
మరింత Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!