తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం…
మరింత Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులుCategory: News
Nawazuddin Siddiqui: పోలీస్ డ్రెస్ లో పేకాడమన్న హీరో చిక్కుల్లో!?
Nawazuddin Siddiqui: ఇమేజ్ ని పొందట ఎంత కష్టమో… వచ్చిన దానిని కాపాడుకోవటం అంతకంటే కష్టం.
మరింత Nawazuddin Siddiqui: పోలీస్ డ్రెస్ లో పేకాడమన్న హీరో చిక్కుల్లో!?Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..
నెల అంత కష్టపడి ఫ్యామిలీతో అలా కాసేపు ఫ్యామిలీతో బయట టైం గడిపి ఫుడ్ తిని అలా ఎంజాయ్ చేసి వస్తే సూపర్ కదా.. అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇది కలియుగం ఎందుకైతది మనం మనుషులం ఎందుకైతం.. మనం తిని…
మరింత Hyderabad: బాహర్ బిర్యాని కేఫ్ లో కాలం చెల్లిన సాస్..Telangana: పెళ్లయిన కూతురు మరణంపై ఓ తండ్రి వినూత్న తీర్పు!
పెళ్లయి అత్తారింట్లో హాయిగా కాపురం చేయాల్సిన తన కూతురు ఆత్మహత్యపై ఓ తండ్రి వినూత్న నిరసన వ్యక్తం చేశాడు.
మరింత Telangana: పెళ్లయిన కూతురు మరణంపై ఓ తండ్రి వినూత్న తీర్పు!Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారు
కేరళలో జీఎస్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు.ఈ దాడుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు.మొత్తం 35 మంది బంగారం వ్యాపారుల ఇళ్లలో రాష్ట్ర జీఎస్టీ డిపార్ట్ మెంట్ లోని ఇంటెలిజెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ సోదాలు చేశారు. ఈ దాడుల్లో లెక్క…
మరింత Kerala: గుట్టలకొద్ది బంగారం.. 15 కేజీలు సీజ్ చేశారుPriyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?
Priyanka Gandhi: వయనాడ్ లోక్సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మరింత Priyanka Gandhi: ప్రియాంక గాంధీ ఆస్తులు ఎంతో తెలుసా?Srisilam Dam: శ్రీశైలం డ్యామ్ గేట్స్.. ఆరోసారి ఓపెన్!
శ్రీశైలం నుంచి గురువారం మూడు క్రస్ట్ గేట్ల తెరిచి 84 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
మరింత Srisilam Dam: శ్రీశైలం డ్యామ్ గేట్స్.. ఆరోసారి ఓపెన్!Telangana: దీపాదాస్ మున్షీ దావా కేసులో బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరు.. కోర్టు సీరియస్
మున్షీ పరువు నష్టం దావా కేసులో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గైర్హాజరుపై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది.
మరింత Telangana: దీపాదాస్ మున్షీ దావా కేసులో బీజేపీ నేత ప్రభాకర్ గైర్హాజరు.. కోర్టు సీరియస్Jeevan Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన లేఖ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆ పార్టీ అధిష్ఠానానికే లేఖ రాయడం సంచలనంగా మారింది.
మరింత Jeevan Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన లేఖBandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..