Tirumala

Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!

Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం నేడు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు మూసివేయబడుతుంది. రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం పునఃప్రారంభం కానుంది. గ్రహణం దృష్ట్యా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

మరింత Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆలయం బంద్.. ఈ సేవలు నిలిపివేత..!
Srisailam Ugadi 2026: 

Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!

శ్రీశైలంలో మార్చి 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మార్చి 6 నుంచి 15 వరకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని అనుమతించనున్నారు. పాదయాత్ర భక్తుల కోసం అటవీ మార్గాల్లో వసతులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

మరింత Srisailam Ugadi 2026: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు వేళాయె.. 10 రోజుల పాటు మల్లన్న స్పర్శ దర్శనం.. ఏర్పాట్లు పూర్తి!
Narendra Modi:

Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!

Narendra Modi: గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడి భారత్ మద్దతును ప్రకటించడంతో పాటు, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై చర్చించారు.

మరింత Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!
Pinarayi Vijayan

Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం

Pinarayi Vijayan: ఖమ్మం జిల్లాలోని వినోబా నగర్ ఇళ్ల కూల్చివేతలపై కేరళ సీఎం విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ బాటలో నడుస్తూ పేదలను నిరాశ్రయులను చేస్తోందని, ఇది భూదాన్ ఉద్యమ ఆశయాలకు వ్యతిరేకమని ఆయన విమర్శించారు.

మరింత Pinarayi Vijayan: కాంగ్రెస్‌ది ‘బుల్డోజర్ రాజ్’.. ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం
Kamalanda Bharati

Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులు

ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలన్న గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను కమలానంద భారతి స్వామీజీ తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర అనే పేరుకు చరిత్ర ఉందని, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతంపై ఇలాంటి వింత పోకడలతో మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.

మరింత Kamalanda Bharati: ఉచిత సలహాలు ఇవ్వకండి..!గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి స్వామీజీ నిప్పులు
Vijay Deverakonda

Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ దంపతులు తమ స్వగ్రామం తుమ్మన్‌పేటలో గృహప్రవేశం చేశారు. తన తమ్ముడి పెళ్లి ఊరిలోనే చేస్తానని, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని విజయ్ ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.

మరింత Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ
US–Israel Attack on Iran:

US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

US–Israel Attack on Iran: ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు చమురు మరియు ఎల్పీజీ ధరలను పెంచుతున్నాయి. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

మరింత US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!
Bandi Sanjay

Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!

Bandi Sanjay: హైడ్రా కూల్చివేతల పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ కాలేజీకి ఒక నీతి, పేదలకు మరో నీతా అని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ పర్యటన కేవలం నిధుల వసూలు కోసమేనని ఆరోపించారు.

మరింత Bandi Sanjay: పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ నిప్పులు..!
Ayatollah Alireza Arafi

Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ వైమానిక దాడిలో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం దీనిని ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల మండలి దేశ పాలనా వ్యవహారాలను చూస్తోంది.

మరింత Ayatollah Alireza Arafi: ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీరెజా అరాఫీ మృతి?
Ali Larijani

Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధం

Ali Larijani: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ మాట్లాడుతూ, ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారితో రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో దౌత్యానికి తావులేదని స్పష్టం చేశారు.

మరింత Ali Larijani: ట్రంప్‌తో చర్చలకు మేం సిద్ధంగా లేం.. ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన మాటల యుద్ధం