MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVECategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..
మరింత Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్..SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాం
Sbi: దేశంలో డిజిటలీకరణ వేగంగా విస్తరిస్తుండటంతో ఆర్థిక రంగంలో అపారమైన అవకాశాలు సృష్టిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీ.ఎస్. శెట్టి అన్నారు. బుధవారం జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం…
మరింత SBI: అరగంటలో ఐదు కోట్ల లోన్ ఇస్తున్నాంAmaravati: మోడీ పర్యటన సందర్భంగా సీఎం బాబు సమావేశం
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు,…
మరింత Amaravati: మోడీ పర్యటన సందర్భంగా సీఎం బాబు సమావేశంCm chandrababu: నకిలీ మద్యం అని చెప్పి భయపెడుతున్నారు
Cm chandrababu: : నకిలీ మద్యం అంశంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అంతా కల్తీ మద్యం ఉందని ప్రజల్లో భయపెట్టేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలతో ఇటువంటి…
మరింత Cm chandrababu: నకిలీ మద్యం అని చెప్పి భయపెడుతున్నారుHyderabad: బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyderabad: : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈరోజు విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను రేపటికి కొనసాగించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల పెంపు, జీవోపై ఉన్న…
మరింత Hyderabad: బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదాManu singhvi: లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు ఇవే
Manu singhvi: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణలో పిటిషనర్ల తరఫు లాయర్ల వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అభిషేక్ మను సింఘ్వీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల…
మరింత Manu singhvi: లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు ఇవేPakistan: భారత్తో యుద్ధం సంభవించనే అవకాశం ఉంది
Pakistan: పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ప్రసక్త సారాంశం లో — భారత్తో యుద్ధం జరిగే అవకాశాలను తాను పూర్తిగా తీఱ్చిపెట్టలేను అని, అలాంటి పరిస్థితి వచ్చేనట్లైతే పాకిస్థాన్కు పూర్వకాలంకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని…
మరింత Pakistan: భారత్తో యుద్ధం సంభవించనే అవకాశం ఉందిManchu Vishnu: మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల వివాదం
Manchu vishnu: మోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూలు ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సినీ నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి తాము ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయలేదని, అకడమిక్ ఇయర్ నిబంధనల…
మరింత Manchu Vishnu: మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల వివాదంNara lokesh: రాయవరం ఘటనపై స్పందించిన లోకేష్
Nara lokesh: రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం కావడం తాను ఎంతో…
మరింత Nara lokesh: రాయవరం ఘటనపై స్పందించిన లోకేష్