Dharmavaram: ధర్మవరం (సత్యసాయి జిల్లా), ఏపీ: ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదులపై పోలీసులు ఘన చర్యలు చేపట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాంతంలో రెండు ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద సింగిల్ బ్యారెల్ రైఫిల్ మరియు 10 బుల్లెట్లు స్వాధీనం…
మరింత Dharmavaram: ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కలకలం: ధర్మవరం పోలీసులు ఇద్దరిని అరెస్ట్Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
Ponglueti: రాష్ట్రంలో రైతాంగానికి మెరుగైన సేవలు అందించడంతో పాటు, భూములకు సంబంధించిన పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని…
మరింత Ponglueti: భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం – రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులుCm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలే
Cm chandrababu: “మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావడం సమాజ అభివృద్ధికి మూలం” అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీ వ్యవస్థ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం…
మరింత Cm chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేMinister KomatiReddy: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయం
Minister KomatiReddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధైర్యంగా ప్రకటించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, రెండు పార్టీలకు కలిపి ఎన్ని…
మరింత Minister KomatiReddy: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రధాన ధ్యేయంVizag: గూగుల్ సెంటర్ పై కర్ణాటక మంత్రి విమర్శలు.. ఘాటుగా స్పందించిన బిజెపి
Vizag: విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన భారీ ప్రోత్సాహకాలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రెండు…
మరింత Vizag: గూగుల్ సెంటర్ పై కర్ణాటక మంత్రి విమర్శలు.. ఘాటుగా స్పందించిన బిజెపిPonnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ను గెలిపించండి
Ponnam Prabhakar: తెలంగాణలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలను కాపాడే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.…
మరింత Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ను గెలిపించండిMahesh Kumar goud: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయి
Mahesh Kumar goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్లో కేసీఆర్ సభ పెట్టినా బీఆర్ఎస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయని, ఆ అంశంపై ప్రశ్నిస్తున్నది…
మరింత Mahesh Kumar goud: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దొంగ ఓట్లు సృష్టించబడ్డాయిLiquer Adulteration: ఉపిరి పీల్చుకున్న కుటమి ప్రభుత్వం..
Liquer Adulteration: ఉపిరి పీల్చుకున్న కుటమి ప్రభుత్వం..
మరింత Liquer Adulteration: ఉపిరి పీల్చుకున్న కుటమి ప్రభుత్వం..CM Review on RTGS: పాత చంద్రబాబును మళ్లీ చూడబోతున్నామా?
CM Review on RTGS: పాత చంద్రబాబును మళ్లీ చూడబోతున్నామా?
మరింత CM Review on RTGS: పాత చంద్రబాబును మళ్లీ చూడబోతున్నామా?Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ
Konda Surekha: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనను, తన కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి ఫిర్యాదు చేశారు.
మరింత Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ