Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. మోదీ తన ట్వీట్‌లో పేర్కొంటూ> “రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.…

మరింత Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Nara lokesh: గూగుల్‌తో పాటు స్థానిక అభివృద్ధి కూడా ముఖ్యం

Nara lokesh: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వంటి మహత్తర ప్రాజెక్టులతో పాటు, స్థానిక స్థాయిలో కూడా…

మరింత Nara lokesh: గూగుల్‌తో పాటు స్థానిక అభివృద్ధి కూడా ముఖ్యం

Jayaprakash: వైజాగ్‌లో గూగుల్ ఏఐ హబ్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జేపీ ప్రశంసలు

Jayaprakash: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో గర్వకారణమైన గుర్తింపు లభించింది. విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు నిర్ణయంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చొరవతో రాష్ట్రం దేశంలో డిజిటల్ విప్లవానికి…

మరింత Jayaprakash: వైజాగ్‌లో గూగుల్ ఏఐ హబ్ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జేపీ ప్రశంసలు
KTR

KTR: బీసీ రిజర్వేషన్ల బంద్‌కు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్

KTR: బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత KTR: బీసీ రిజర్వేషన్ల బంద్‌కు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు: కేటీఆర్
What is this Rajanna

What is this Rajanna: మద్యానికి కాదు, వ్యసనానికి వ్యతిరేకమట!

What is this Rajanna: మద్యానికి కాదు, వ్యసనానికి వ్యతిరేకమట!

మరింత What is this Rajanna: మద్యానికి కాదు, వ్యసనానికి వ్యతిరేకమట!

Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి

Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వేగంగా మొదలైంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు ₹1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ…

మరింత Vizag: విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి
Kollu Ravindra

Kollu Ravindra: విశాఖ గూగుల్ సెంటర్ చరిత్ర: ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు – మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అయితే రాష్ట్రంలో అస్థిరత, అలజడి సృష్టించేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రయత్నిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

మరింత Kollu Ravindra: విశాఖ గూగుల్ సెంటర్ చరిత్ర: ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు – మంత్రి కొల్లు రవీంద్ర

Bandi sanjay: 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది

Bandi sanjay: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు 61 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

మరింత Bandi sanjay: 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది

Sridhar Babu: బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఓటు చోరీ చేసి గెలిచింది

Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు చోరీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ –> “ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఓటు చోరీ చేసి గెలిచింది. అర్హత…

మరింత Sridhar Babu: బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఓటు చోరీ చేసి గెలిచింది