Nara Lokesh: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ తన భారీ డేటా మరియు ఏఐ హబ్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 15 బిలియన్ డాలర్లు
మరింత Nara Lokesh: ఏపీకి గూగుల్ రాకపై తమిళనాట రాజకీయ రగడ.. లోకేష్ స్పందనCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Chandrababu Naidu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!
Chandrababu Naidu: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
మరింత Chandrababu Naidu: లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం!Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి నామినేషన్
Deepak Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి మంగళవారం (అక్టోబర్ 21) తన నామినేషన్ దాఖలు చేశారు.
మరింత Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్రెడ్డి నామినేషన్MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVESridhar Babu: ఐటీ మంత్రి పేషీ పేరిట 1.77 కోట్ల మోసం? – మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ క్లారిటీ
Sridhar Babu: తెలంగాణ సచివాలయంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేషీ పేరుతో రూ.1.77 కోట్ల మోసం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. మంత్రికి సంబంధించిన ఓఎస్డీ ప్రకటన ప్రకారం, “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ‘ఐటీ…
మరింత Sridhar Babu: ఐటీ మంత్రి పేషీ పేరిట 1.77 కోట్ల మోసం? – మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ క్లారిటీHyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ
Hyderabad: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్…
మరింత Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీVishakapatnam: విశాఖలో కలకలం.. వివాదాస్పద ఆర్డీవో శ్రీలేఖ బదిలీ
Vishakapatnam: విశాఖపట్నం రెవెన్యూ శాఖలో నెలకొన్న అంతర్గత వివాదాలపై ఏపీ ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఆర్డీవో పి. శ్రీలేఖ మరియు డీఆర్వో బీహెచ్. భవానీ శంకర్ ల మధ్య నెలకొన్న తగాదాల నేపథ్యంలో ఇద్దరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
మరింత Vishakapatnam: విశాఖలో కలకలం.. వివాదాస్పద ఆర్డీవో శ్రీలేఖ బదిలీKumaraswamy: పారిశ్రామికవేత్తలను దూరం చేస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల తీసుకుంటున్న వైఖరిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవర్తన ఈ విధంగానే కొనసాగితే, ఒకవేళ ఇన్ఫోసిస్ సంస్థ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్కి మార్చుకుంటే రాష్ట్ర…
మరింత Kumaraswamy: పారిశ్రామికవేత్తలను దూరం చేస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి?Nara lokesh: ఏపీలో పెట్టుబడులకు మూడు కారణాలు చెప్పిన నారా లోకేశ్
Nara lokesh: ఆస్ట్రేలియాలోని సిడ్నీ న్యూసౌత్వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఆస్ట్రేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) రోడ్షోలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు వివరించారు. నవంబర్ 14, 15…
మరింత Nara lokesh: ఏపీలో పెట్టుబడులకు మూడు కారణాలు చెప్పిన నారా లోకేశ్Jeevan Reddy: పదేళ్లు దోచుకున్నోడి మాటే వింటారా?
Jeevan Reddy: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రవర్తనపై పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, సంవత్సరాలుగా కష్టపడుతున్న నాయకులను విస్మరిస్తున్నారని ఆయన తీవ్ర…
మరింత Jeevan Reddy: పదేళ్లు దోచుకున్నోడి మాటే వింటారా?