Errabelli dayakar: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పథకంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మహిళలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల…
మరింత Errabelli dayakar: ఇందిరమ్మ చీర తీసుకుంటే.. 12 వందల అప్పు..Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Nara lokesh: పవన్ అన్న.. థ్యాంక్ యూ..
Nara lokesh: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి జనవరి 23న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంలో, ఐటీ రంగ అభివృద్ధిలో చేస్తున్న కృషిని పవన్…
మరింత Nara lokesh: పవన్ అన్న.. థ్యాంక్ యూ..Ktr: హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం చేసిండ్రు
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను…
మరింత Ktr: హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం చేసిండ్రుMadhya Pradesh: ఉజ్జయినిలో హై టెన్షన్…
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటన తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు నిరసనగా కొన్ని గుంపులు రోడ్లపైకి వచ్చి…
మరింత Madhya Pradesh: ఉజ్జయినిలో హై టెన్షన్…Pm modi: శబరిమల ఆలయ బంగారు చోరిపై విచారణ జరిపిస్తా..
Pm modi: ప్రధానమంత్రి మోదీ కేరళ రాజకీయాల్లో మార్పు అనివార్యమని వ్యాఖ్యానించారు. గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని గుర్తుచేస్తూ, అదే తరహాలో కేరళలో కూడా బీజేపీ ఎదుగుదల మొదలైందన్నారు. ఇటీవల Thiruvananthapuram నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ…
మరింత Pm modi: శబరిమల ఆలయ బంగారు చోరిపై విచారణ జరిపిస్తా..Stalin: తమిళనాడు ఎప్పుడూ ఎన్డీఏకు ఓటమినే
Stalin: తమిళ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని తమిళనాడు ప్రజలు ఎన్డీఏ కూటమితో ఉన్నారని వ్యాఖ్యానించగా, దీనికి సీఎం ఘాటుగా స్పందించారు. మోదీ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, తమిళనాడు ఎప్పుడూ…
మరింత Stalin: తమిళనాడు ఎప్పుడూ ఎన్డీఏకు ఓటమినేKishan Reddy: బీఆర్ఎస్ సీబీఐని తెలంగాణలో నిషేధించింది
Kishan Reddy: కేంద్ర మంత్రి తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోకి ప్రవేశాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించిందని, ఇప్పుడు అదే పార్టీ CBI విచారణ కోరడం ద్వంద్వ ప్రమాణమని విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సంస్థలను…
మరింత Kishan Reddy: బీఆర్ఎస్ సీబీఐని తెలంగాణలో నిషేధించిందిMahesh Kumar goud: రాబోయేది బీసీ నేత ముఖ్యమంత్రి
Mahesh Kumar goud: కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే సమయం తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.…
మరింత Mahesh Kumar goud: రాబోయేది బీసీ నేత ముఖ్యమంత్రిKotappakonda: కోటప్పకొండకు 3 కోట్లతో రోడ్డు
Kotappakonda: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోటప్పకొండ–కొత్తపాలెం గ్రామాల మధ్య నిర్మించిన నూతన రహదారిని గురువారం ప్రజలకు అంకితం చేశారు. పంచాయతీరాజ్ నిధుల నుంచి రూ.3.9 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డును మహాశివరాత్రికి ముందే పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఆయన…
మరింత Kotappakonda: కోటప్పకొండకు 3 కోట్లతో రోడ్డుKTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులే బలయ్యారు
KTR: పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని భావించామని కేటీఆర్ అన్నారు. కానీ ఓటమి భయంతో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. కొన్ని జిల్లాలను రద్దు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల సౌలభ్యం కోసం…
మరింత KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులే బలయ్యారు