Mahesh Kumar goud: టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయంగా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ, ఉద్యమనాయకుడిగా కేసీఆర్పై తనకు గౌరవం ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను గుర్తుచేస్తూ, వ్యక్తిగతంగా ఆయనపై గౌరవ భావన…
మరింత Mahesh Kumar goud: ఉద్యమనాయకుడిగా కేసీఆర్పై తనకు గౌరవం ఉందిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Pm modi: ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం ఈ ఒప్పందం
Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) “ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం అని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచానికి…
మరింత Pm modi: ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం ఈ ఒప్పందంPhone tapping: సంతోష్ రావు పై ప్రశ్నల వర్షం..
Phone tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది.…
మరింత Phone tapping: సంతోష్ రావు పై ప్రశ్నల వర్షం..Kishan Reddy: మెస్సీ కార్యక్రమంపై రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణి కార్మికులకు జీతాలు,…
మరింత Kishan Reddy: మెస్సీ కార్యక్రమంపై రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహంBangladesh: తండేల్ సినిమా రిపీట్.. కాకపోతే బంగ్లాదేశ్ కేంద్రంగా..
Bangladesh: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా వీరు బంగ్లాదేశ్లోని బాగేర్హట్ జైలులో ఉండగా, ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకు జైలు…
మరింత Bangladesh: తండేల్ సినిమా రిపీట్.. కాకపోతే బంగ్లాదేశ్ కేంద్రంగా..Ponglueti srinivas: బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారు
Ponglueti srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో…
మరింత Ponglueti srinivas: బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారుPutin: ప్రపంచ అగ్రశ్రేణి శక్తుల్లో భారత్కు సరైన స్థానం ఉంది
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు విశేష గౌరవం ఉందని, ప్రపంచంలోని అగ్రశ్రేణి శక్తులలో భారత్కు సముచిత…
మరింత Putin: ప్రపంచ అగ్రశ్రేణి శక్తుల్లో భారత్కు సరైన స్థానం ఉందిBhoomika: పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన భూమిక
Bhoomika: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రజాసేవ వైపు అడుగులు వేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎదగడం స్ఫూర్తిదాయకమని ఆమె ప్రశంసించారు. పవన్ కల్యాణ్ కష్టపడి…
మరింత Bhoomika: పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన భూమికHyderabad: భారీ ఆపరేషన్.. 16 కోట్ల స్వాధీనం
Hyderabad: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) భారీ ఆపరేషన్ నిర్వహించి కేరళ, బెంగళూరు ప్రాంతాల్లో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. వీరు కలిసి సుమారు రూ.16.20 కోట్ల విలువైన సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులను బెదిరించడం,…
మరింత Hyderabad: భారీ ఆపరేషన్.. 16 కోట్ల స్వాధీనంNara Lokesh: టీడీపీ నా సొంత ఇల్లు.. ప్రభుత్వం నా కిరాయి ఇల్లు లాంటిది
Nara Lokesh: ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై నేటికి (జనవరి 27, 2026) మూడేళ్లు పూర్తయ్యింది.
మరింత Nara Lokesh: టీడీపీ నా సొంత ఇల్లు.. ప్రభుత్వం నా కిరాయి ఇల్లు లాంటిది