Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు తెలిపారు. పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా బాధ…
మరింత Kaushik Reddy: ఐ యామ్ సారీ.. పోలీసులకు క్షమాపణCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్
Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా…
మరింత Hyderabad: పాడి కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ సంఘం డిమాండ్Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు
Liquor scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టైన నిందితుల రిమాండ్ను ఏసీబీ (ACB) కోర్టు ఫిబ్రవరి 13 వరకు పొడిగించింది. అంటే, ఆ తేదీ వరకు వారు జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగాల్సి ఉంటుంది.…
మరింత Liquor scam: లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపుPadi kaushik: తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్
Padi kaushik: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పీకర్ నిర్వహించిన విచారణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచారణకు దానం నాగేందర్ రాలేదని, బీజేపీ కూడా హాజరుకాలేదని విమర్శించారు. కాంగ్రెస్ మరియు బీజేపీ ముందే కలిసిపోయాయని ఆరోపించారు. ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు…
మరింత Padi kaushik: తెలంగాణ తెచ్చిన హీరో కేసీఆర్Harish Rao: తెలంగాణ ప్రాంతీయుడే ద్రోహం చేస్తుండు.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao: హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
మరింత Harish Rao: తెలంగాణ ప్రాంతీయుడే ద్రోహం చేస్తుండు.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలుKollu ravindra: జగన్ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకురావాలి
Kollu ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ నెల 11న జరిగే అసెంబ్లీ సమావేశాలకు 11 మంది…
మరింత Kollu ravindra: జగన్ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకురావాలిChandrababu: రెండు లైన్లు తీసేయండి నాలుగు లైన్ల రోడ్లు వేయండి..
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2 లేన్ల జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని తన…
మరింత Chandrababu: రెండు లైన్లు తీసేయండి నాలుగు లైన్ల రోడ్లు వేయండి..Kcr: రేపు విచారణకు హాజరుకాను..
Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున రేపటి విచారణకు హాజరు…
మరింత Kcr: రేపు విచారణకు హాజరుకాను..Vijayanagaam: హోంగార్డు ఆస్తులు 20 కోట్లు…
Vijayanagaam: ఏపీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని నివాసాలు విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతాల్లో ఉండగా, అక్కడ తనిఖీలు చేసి దాదాపు రూ.20 కోట్ల…
మరింత Vijayanagaam: హోంగార్డు ఆస్తులు 20 కోట్లు…Hyderabad: కెసిఆర్ ఇంటి వద్ద విచారణ..?
Hyderabad: హైదరాబాద్ నంది నగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి పోలీసులు మరోసారి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సిట్ విచారణ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ను నంది నగర్లోనే విచారించే అవకాశం ఉన్నందున,…
మరింత Hyderabad: కెసిఆర్ ఇంటి వద్ద విచారణ..?