Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ వారసత్వ రాజకీయాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ తరహా విధానం ప్రమాదకరమని ఆయన అన్నారు. సామర్థ్యం, ప్రజాసేవ, క్షేత్రస్థాయి పనితీరు కాకుండా వంశపారంపర్యం ఆధారంగా నాయకత్వం వస్తే పాలనా…
మరింత Shashi Tharoor: వారసత్వ రాజకీయాలపై కఠిన స్వరంCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Hyderabad: రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు
Hyderabad : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న హైదరాబాద్లో కాలేజీల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సమావేశం…
మరింత Hyderabad: రేపటి నుంచి పరీక్షలను బహిష్కరించనున్న ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలుKollu ravindra: జోగి రమేశ్కు మద్దతిస్తే పోలీసులకూ చర్యలు తప్పవు
Kollu ravindra: కల్తీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేశ్ను పక్కా ఆధారాల ఆధారంగానే అరెస్టు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ నకిలీ మద్యం తయారీకి…
మరింత Kollu ravindra: జోగి రమేశ్కు మద్దతిస్తే పోలీసులకూ చర్యలు తప్పవుKavita: తేమ సాకుతో పత్తి రైతులను మోసం చేస్తున్నారు
Kavita: తెలంగాణలో పత్తి రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటలో తేమ ఎక్కువగా ఉందన్న పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా,…
మరింత Kavita: తేమ సాకుతో పత్తి రైతులను మోసం చేస్తున్నారుPattabhi: జోగి రమేశ్ను సస్పెండ్ చేయగలరని జగన్కు పట్టాభి సవాల్
Pattabhi: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్పై వైఎస్సార్సీపీ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పట్టాభి రామ్ కొమ్మరెడ్డి డిమాండ్ చేశారు. జోగి రమేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే…
మరింత Pattabhi: జోగి రమేశ్ను సస్పెండ్ చేయగలరని జగన్కు పట్టాభి సవాల్Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు
Cm revanth: కరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందేలా చేపట్టిన ఎస్ఎల్బీసీ (స్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఎస్ఎల్బీసీ సొరంగం కూలి…
మరింత Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారుPawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు
Pawan Kalyan: పులికాట్ సరస్సు మరియు కుంకీ ఏనుగుల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పులికాట్ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని పవన్ తెలిపారు. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా పులికాట్ను తీర్చిదిద్దడమే…
మరింత Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చుKishan Reddy: జూబ్లీహిల్స్ని పాకిస్తాన్తో లింక్ చేయడం సరికాదు
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు కూడా పరిమితులు ఉండాలని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ని పాకిస్తాన్తో లింక్ చేయడం, రేషన్ బియ్యంతో లింక్ పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఫ్రీ బస్సు సేవ…
మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్ని పాకిస్తాన్తో లింక్ చేయడం సరికాదుAsaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”
Asaduddin: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రత సంతరించుకుంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తనను “అతివాది, ఛాందసవాది, తీవ్రవాది” అన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కిషన్గంజ్లో…
మరింత Asaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE