Prakash Jain: దోఆని పట్టణంలో కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రాజకీయ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు.
మరింత Prakash Jain: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బీజేపీ పార్టీకి రాజీనామాCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Pattabhi: జగన్ విలాసాల కోసం 4 వేల కోట్ల ఖర్చు చేశారు
వైసిపి నేతలపై విమర్శలు చేశారు టీడీపీ నేత పట్టాభిరామ్. వైసీపీ హయాంలో వచ్చిన వరదల్లో బాధితులను కనీసం పలకరించినా పాపాన పోలేదని విమర్శించారు. బుడమనేరు వరదల వల్ల బాధితుల కోసం వివిధ వాటికి ఖర్చు పెట్టిన లెక్కలను ప్రకటించారు.తమ ప్రభుత్వం నిజాయితీగా…
మరింత Pattabhi: జగన్ విలాసాల కోసం 4 వేల కోట్ల ఖర్చు చేశారుYSRCP: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
YSRCP: కేవలం తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కర్నూలు అభివృద్దిని అడ్డుకుంటున్నారన్నారు.
మరింత YSRCP: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లురెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై వినేష్ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి…
మరింత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు
జమ్ము కశ్మీర్లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…
మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దుRice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!
Rice Mafia: ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న రైస్ మాఫియా
మరింత Rice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్లో మాత్రం ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీ
హర్యానా ఎగ్జిట్పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎగ్జిట్పోల్స్కు భిన్నంగా బీజేపీ దూసుకు వచ్చింది. 48 చోట్ల ముందంజలో ఉన్న బీజేపీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరింది. మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీజేపీ ఒక్కసారిగా తన హవా…
మరింత హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ కు చేరిన బీజేపీటెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్
జమ్ముకశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ…
మరింత టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్అంతా సైలెన్స్.. నాగార్జునపై కేసు దెబ్బకు భయపడ్డారా?
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ సినీ పరిశ్రమ ఇప్పుడు సైలెంట్ . . ఎందుకు ?
మరింత అంతా సైలెన్స్.. నాగార్జునపై కేసు దెబ్బకు భయపడ్డారా?