Nara lokesh: జగన్ ప్యాలెస్ ఇనుప కంచెలకు 13 కోట్లు

మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి నారా లోకేష్.తన స్వార్థం కోసం జగన్ అర్జెంట్ సెక్యూరిటీ పేరు చెప్పి.. ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.తాడేపల్లి ప్యాలెస్ కు ఇనుప కంచె వేసేందుకు…

మరింత Nara lokesh: జగన్ ప్యాలెస్ ఇనుప కంచెలకు 13 కోట్లు

Jammu Kashmir: జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణీ స్వీకారం

జ‌మ్ముక‌శ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్య‌మంత్రిగా ఒమ‌ర్ అబ్దుల్లా బుధ‌వారం ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

మరింత Jammu Kashmir: జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రిగా ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణీ స్వీకారం

Ktr: బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతాం

సీఎం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతామ‌ని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.తెలంగాణ భ‌వ‌న్‌లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూన‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించే పేద ప్ర‌జ‌లు ఎవ‌రూ…

మరింత Ktr: బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతాం

Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణ‌యం.. మంత్రి సురేఖ‌కు రేవంత్ క్లాస్‌!

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖ‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణ‌యం.. మంత్రి సురేఖ‌కు రేవంత్ క్లాస్‌!

Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్య‌వ‌హారిస్తున్న‌ది. ఆమె విష‌యంలో త్వ‌ర‌లో ఏదో ఒక‌టి తేల్చేలా అధిష్ఠానం క‌ద‌లిక‌లు క‌నిపిస్తున్నాయి.

మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!

Wayanad by poll: వయనాడ్‌ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీ

Elections 2024: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం…

మరింత Wayanad by poll: వయనాడ్‌ ఉప ఎన్నిక బరిలో ప్రియాంకా గాంధీ

ఉచిత హామీలపై ఈసీకి సుప్రీం నోటీసులు

ఢిల్లీ: ఉచిత హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ)కి నోటీసులు ఇచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల…

మరింత ఉచిత హామీలపై ఈసీకి సుప్రీం నోటీసులు

Maharashtra: ఎన్నికల సమరం.. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు..

కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు తేదీలను ప్రకటించింది. మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. జార్ఖండ్లలో రెండు…

మరింత Maharashtra: ఎన్నికల సమరం.. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు..

Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి

గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ…

మరింత Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి

Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…

మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి