Hyderabad: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ భారీ లొంగుబాటు భద్రతా విభాగాలకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య…
మరింత Hyderabad: డీజీపీ ముందు 37 మంది మావోల లొంగుబాటుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Kadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..
Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు, అభివృద్ధి పనులు రావడానికి అధికార పార్టీ సహకారం అవసరమైందని చెప్పారు. ఈ నెల…
మరింత Kadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..Telangana Politics: ఆ భయంతోనే రాజీనామా యోచనలో కడియం, దానం
Telangana Politics:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో కడియం, దానం
మరింత Telangana Politics: ఆ భయంతోనే రాజీనామా యోచనలో కడియం, దానంNitish Kumar: 20 ఏళ్ల తర్వాత హోం శాఖను వదులుకున్న నితీష్
Nitish Kumar: 20 ఏళ్ల తర్వాత హోం శాఖను వదులుకున్న నితీష్
మరింత Nitish Kumar: 20 ఏళ్ల తర్వాత హోం శాఖను వదులుకున్న నితీష్Mohan Bhagwat: హిందువులు లేకపోతే ప్రపంచం లేదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ మణిపూర్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
మరింత Mohan Bhagwat: హిందువులు లేకపోతే ప్రపంచం లేదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలుSridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వంలా అడ్డగోలు జీవోలు జారీ చేయం
Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, భూముల కేటాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. శ్రీధర్ బాబు చెప్పిన…
మరింత Sridhar Babu: బీఆర్ఎస్ ప్రభుత్వంలా అడ్డగోలు జీవోలు జారీ చేయంKavita: సబితా అనుచరులే చెరువులు ఆక్రమిస్తున్నారు
Kavita: మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పలు చెరువులపై సబితా అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించింది. ఎన్నో ఫిర్యాదులు వచ్చినా సబితా…
మరింత Kavita: సబితా అనుచరులే చెరువులు ఆక్రమిస్తున్నారుNara Bhuvaneshwari: ఉచిత బస్సు టికెట్ పొందిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సాధారణ మహిళలా మారి అందరిని ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆమె శాంతిపురం నుంచి…
మరింత Nara Bhuvaneshwari: ఉచిత బస్సు టికెట్ పొందిన నారా భువనేశ్వరిMLA Bandla: ముఖ్యమంత్రి సహకారం లేకుండా ప్రాంత అభివృద్ధి సాధ్యం కాదు
MLA Bandla: తాము ఏ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిని కలవకపోతే నియోజకవర్గ అభివృద్ధి దెబ్బతింటుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సహకారం లేకుండా ప్రాంత అభివృద్ధి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…
మరింత MLA Bandla: ముఖ్యమంత్రి సహకారం లేకుండా ప్రాంత అభివృద్ధి సాధ్యం కాదుMaoist: మరింత బలంగా ముందుకు వెళ్తాం
Maoist: మారేడుమిల్లి ఎన్కౌంటర్పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటన అసలు ఎన్కౌంటర్ కాదు, పూర్తిగా బూటకమని పేర్కొంటూ పార్టీ ప్రతినిధి అభయ్ ఒక ప్రెస్ నోట్ను విడుదల చేశారు. తమ నేతలను పోలీసులు…
మరింత Maoist: మరింత బలంగా ముందుకు వెళ్తాం