Hyderabad: తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన వారి వాట్సాప్ గ్రూపులు టార్గెట్ అవడంతో ఆందోళన నెలకొంది. తాజాగా, తెలంగాణ సీఎంవోకు చెందిన వాట్సాప్ గ్రూప్తో పాటు పలువురు మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూప్లను హ్యాక్ చేసిన…
మరింత Hyderabad: CMO వాట్సాప్ గ్రూప్ హ్యాక్..Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుక
Cm revanth : పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy ఘనంగా పాల్గొని, బాబా సేవా తపస్పుతో దేశానికి చేసిన అపార సేవలను స్మరించారు. మానవ సేవనే మాధవ సేవగా భావించిన…
మరింత Cm revanth: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి శతజయంతి వేడుకCm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరిక
Cm chandrababu: రాష్ట్ర రహదారుల అభివృద్ధి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
మరింత Cm chandrababu: రోడ్డుపై గుంత ఉండొద్దు.. అధికారులకు సీఎం హెచ్చరికHyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్
Hyderabad: తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామకాలను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈసారి కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా పదవులు దక్కేలా పార్టీ సమతుల్యత…
మరింత Hyderabad: తెలంగాణలో 36 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్Ajith pawar: మా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఇవ్వం
Ajith pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. బారామతిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.…
మరింత Ajith pawar: మా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఇవ్వంShashi Tharoor: ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి
Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఇటీవల స్నేహపూర్వకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసి…
మరింత Shashi Tharoor: ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలిNara Bhuvaneshwari: ఎలారిక్కిం సౌగ్యమా?: తమిళంలో పలకరించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పర్యటనలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆధార్ లేక…
మరింత Nara Bhuvaneshwari: ఎలారిక్కిం సౌగ్యమా?: తమిళంలో పలకరించిన నారా భువనేశ్వరిVivek: 42% రిజర్వేషన్ కి సుప్రీం ఒప్పుకుంటలేదు
Vivek: స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను 42 శాతం వరకూ పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఇవ్వబడదని మంత్రి స్పష్టం…
మరింత Vivek: 42% రిజర్వేషన్ కి సుప్రీం ఒప్పుకుంటలేదుHyderabad: డీజీపీ ముందు 37 మంది మావోల లొంగుబాటు
Hyderabad: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ భారీ లొంగుబాటు భద్రతా విభాగాలకు పెద్ద విజయంగా నిలిచింది. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య…
మరింత Hyderabad: డీజీపీ ముందు 37 మంది మావోల లొంగుబాటుKadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..
Kadiyam srihari: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు, అభివృద్ధి పనులు రావడానికి అధికార పార్టీ సహకారం అవసరమైందని చెప్పారు. ఈ నెల…
మరింత Kadiyam srihari: కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను..