Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, భారత్–రష్యా మధ్య స్నేహం శాశ్వతమైందని, రష్యా ఎన్నాళ్లుగానో భారతదేశానికి నమ్మకమైన మిత్రదేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ వాణిజ్యాభివృద్ధికి రష్యా నిరంతరం అండగా ఉండటం రెండు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తున్నదని అన్నారు. …
మరింత Pm modi: ఆర్థిక సంబంధాలు త్వరలోనే కొత్త శిఖరాలకు చేరుకుంటాయిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Putin: ఆతిథ్యం ఆనందాన్ని కలిగించింది
Putin: రాష్ట్రపతి భవన్ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఇచ్చిన ఆతిథ్యం ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో అనేక కీలక అంశాలపై…
మరింత Putin: ఆతిథ్యం ఆనందాన్ని కలిగించిందిShashi Tharoor: సభలో అరవడానికి మనం రాలేదు,
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ శశిథరూర్ మరోసారి తన సొంత పార్టీకే చురకలు విసిరారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, వివిధ అంశాలపై నిరసనలు తెలుపుతూ సృష్టిస్తున్న గందరగోళంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.…
మరింత Shashi Tharoor: సభలో అరవడానికి మనం రాలేదు,Maoist: దద్దరిల్లిన అడవులు.. భారీ ఎన్కౌంటర్
Maoist: ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్య తీవ్రమైన ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్–దంతేవాడా అంతర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్…
మరింత Maoist: దద్దరిల్లిన అడవులు.. భారీ ఎన్కౌంటర్Kishan Reddy: భూముల అమ్మకంపై జీవో వెనక్కి తీసుకోవాలి
Kishan Reddy: భూముల అమ్మకానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. జోన్ల (Zones) విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో…
మరింత Kishan Reddy: భూముల అమ్మకంపై జీవో వెనక్కి తీసుకోవాలిPonglueti srinivas: త్వరలో గ్రామాల్లో భూధర్ కార్డులు పంపిణీ
Ponglueti srinivas: గ్రామాలల్లో భూధర్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కానున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాక భూధర్ కార్డులు అందించే ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు. సమగ్ర సర్వే పూర్తయ్యాక భూములను రికార్డుల్లోకి ఎక్కించే కార్యక్రమాన్ని వేగవంతం…
మరింత Ponglueti srinivas: త్వరలో గ్రామాల్లో భూధర్ కార్డులు పంపిణీSarpanch election: నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్లి దుండగులు
Sarpanch election: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని గొట్లపల్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దొంగిలింపు ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కార్యాలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.…
మరింత Sarpanch election: నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్లి దుండగులుDelhi: తప్పనిసరి కాదు.. వెనక్కి తగ్గిన కేంద్రం..
Delhi: సంచార్ సాథీ యాప్ను కొత్త స్మార్ట్ఫోన్లలో ప్రీ-ఇన్స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. నవంబర్ 28న టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఈ ఉత్తర్వులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఈ యాప్…
మరింత Delhi: తప్పనిసరి కాదు.. వెనక్కి తగ్గిన కేంద్రం..Venkaiah naidu: నేను పదవి విరమణ చేశా.. పెదవి విరమణ కాదు
Venkaiah naidu: మావోయిస్టులపై కఠిన చర్యలు కొనసాగుతాయని మాజీ ఉపరాష్ట్రపతి M. Venkaiah Naidu స్పష్టం చేశారు. ఇప్పటికే జరుగుతున్న ఆపరేషన్లతో పాటు త్వరలోనే మరొక కీలక దాడి చర్యగా Operation Sindhoor-2 కూడా అమలు చేయబడుతుందని ఆయన అన్నారు. మావోయిస్టులు…
మరింత Venkaiah naidu: నేను పదవి విరమణ చేశా.. పెదవి విరమణ కాదుCm revanth: రెండో టర్మ్ లో నేనే సీఎం అవుతా
Cm revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జరుగుతున్న వివాదంపై స్పందించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా వివాదం రేపుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో వేర్వేరు తరాలు, వేర్వేరు ఆలోచనా విధానాలు సహజమని చెప్పాలన్న…
మరింత Cm revanth: రెండో టర్మ్ లో నేనే సీఎం అవుతా