Sudheer Babu: హైదరాబాద్లో జరుగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ కోసం దాదాపు ఆరు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు…
మరింత Sudheer Babu: గ్లోబల్ సమ్మెకు భారీ బందోబస్తుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Kishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిది
Kishan Reddy: తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తోందని, కానీ సన్నబియ్యం మరియు ఇందిరమ్మ పథకాలలో…
మరింత Kishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిదిHarish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao:స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
మరింత Harish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖTelangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!
Telangana Rising 2047: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ – 2025 సమ్మిట్కు సర్వం సిద్ధమైంది.
మరింత Telangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
మరింత Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలుYs Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు
Ys Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలపై ఒక్క మాటా మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్ర…
మరింత Ys Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారుOmar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉంది
Omar Abdullah: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ఇండియా’ ప్రతిపక్ష కూటమిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కూటమి వెంటిలేటర్పై ఉన్న పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను మళ్లీ ఎన్డీయే వైపు నెట్టేసింది…
మరింత Omar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉందిBr naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..
Br naidu: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో…
మరింత Br naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..Bhatti vikramarka: ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తాం
Bhatti vikramarka: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక కార్యక్రమమని తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ద్వారా…
మరింత Bhatti vikramarka: ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తాంAtchanaidu: వంశధార నది వివాదంపై ఒడిశా ప్రభుత్వంతో చర్చలు
Atchanaidu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు సకాలంలో రెండు పంటలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం వ్యవస్థకు…
మరింత Atchanaidu: వంశధార నది వివాదంపై ఒడిశా ప్రభుత్వంతో చర్చలు