Mahesh Kumar goud: టీపీీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కఠినంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల విమర్శలు చేయే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేనిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర…
మరింత Mahesh Kumar goud: హైదరాబాదుకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు సమాధానం చెప్పాలిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Hyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవం
Hyderabad: రెండో దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. అలాగే 8,304 వార్డుల్లో కూడా పోటీ లేకుండానే అభ్యర్థులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 3,911 గ్రామాల పంచాయితీ ఎన్నికలు…
మరింత Hyderabad: రెండో దశలో 415 పంచాయతీలు ఏకగ్రీవంSudheer Babu: గ్లోబల్ సమ్మెకు భారీ బందోబస్తు
Sudheer Babu: హైదరాబాద్లో జరుగనున్న రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ కోసం దాదాపు ఆరు వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు…
మరింత Sudheer Babu: గ్లోబల్ సమ్మెకు భారీ బందోబస్తుKishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిది
Kishan Reddy: తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తోందని, కానీ సన్నబియ్యం మరియు ఇందిరమ్మ పథకాలలో…
మరింత Kishan Reddy: ఉచిత బస్సు ఒకటే రాష్ట్రానిదిHarish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao:స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖ
మరింత Harish Rao: స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు హరీశ్రావు బహిరంగ లేఖTelangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!
Telangana Rising 2047: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ – 2025 సమ్మిట్కు సర్వం సిద్ధమైంది.
మరింత Telangana Rising 2025: తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025.. భవిష్యత్తు నగరంలో సరికొత్త అధ్యాయం!Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలు
మరింత Kodandaram: బీఆర్ఎస్ తీరు, బీసీ రిజర్వేషన్లపై కోదండరాం కీలక వ్యాఖ్యలుYs Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు
Ys Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలపై ఒక్క మాటా మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్ర…
మరింత Ys Sharmila: మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారుOmar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉంది
Omar Abdullah: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ఇండియా’ ప్రతిపక్ష కూటమిపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కూటమి వెంటిలేటర్పై ఉన్న పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను మళ్లీ ఎన్డీయే వైపు నెట్టేసింది…
మరింత Omar Abdullah: ఇండియా కూటమి వెంటిలేటర్ పై ఉందిBr naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..
Br naidu: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో…
మరింత Br naidu: ఓం నమో వేంకటేశాయ..పాట్నాలో శ్రీవారి ఆలయం..