Sonia Gandhi: కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాలకు సంబంధించిన నూతన మార్పులను తీసుకువచ్చింది. వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న కొండ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని ఈ సవరణల్లో పేర్కొనబడింది. ఈ మార్పుల వల్ల ఆరావళి పర్వత…
మరింత Sonia Gandhi: కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ‘డెత్ వారెంట్’ లాంటివిCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Maoist: ఎన్కౌంటర్లో నలుగురు మావోల హతం
Maoist: మావోయిస్టు పార్టీ అగ్రనేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దంతెవాడ–బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలోని కేశ్కుతుల్ అడవుల్లో ఇవాళ ఉదయం నుంచి భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురు…
మరింత Maoist: ఎన్కౌంటర్లో నలుగురు మావోల హతంHarish Rao: కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది
Harish Rao: కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది
మరింత Harish Rao: కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందిTelangana Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్కు అన్నీ సిద్ధం.. దేశవ్యాప్త సీఎంలకు ప్రత్యేక ఆహ్వానం
Telangana Rising Global Summit: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని, పెట్టుబడుల ఆకర్షణను లక్ష్యంగా చేసుకుని ఈ నెల 8, 9 తేదీలలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’ కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
మరింత Telangana Rising Global Summit: తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్కు అన్నీ సిద్ధం.. దేశవ్యాప్త సీఎంలకు ప్రత్యేక ఆహ్వానంMLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాటే నెగ్గింది!
MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాటే నెగ్గింది!
మరింత MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాటే నెగ్గింది!Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపి
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజోలు నియోజకవర్గ పర్యటనలో రైతులతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించకుండా చూడాలని జనసేన…
మరింత Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపిHyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్భవన్ పేరును అధికారికంగా లోక్భవన్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్భవన్, రాజ్నివాస్ వంటి పేర్లను లోక్భవన్, లోక్నివాస్లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది.…
మరింత Hyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పుRenuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్లోపలే ఉన్నారు
Renuka Chaudhary: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ సైనికాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది దేశంలో అత్యంత భయానక పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు. మంగళవారం చేసిన…
మరింత Renuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్లోపలే ఉన్నారుRahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?
Rahul Gandhi: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ ప్రాంగణానికి ఓ వీధికుక్కను తీసుకువచ్చిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఆమె చర్యను లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగంగా సమర్థించడంతో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.…
మరింత Rahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?Nimmala ramanaidu: పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తమ లక్ష్యం
Nimmala ramanaidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని తిరిగి ప్రగతి పథంలోకి తీసుకువస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం…
మరింత Nimmala ramanaidu: పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తమ లక్ష్యం