Bhatti vikramarka: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక కార్యక్రమమని తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ద్వారా…
మరింత Bhatti vikramarka: ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తాంCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Atchanaidu: వంశధార నది వివాదంపై ఒడిశా ప్రభుత్వంతో చర్చలు
Atchanaidu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు సకాలంలో రెండు పంటలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఐదేళ్ల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం వ్యవస్థకు…
మరింత Atchanaidu: వంశధార నది వివాదంపై ఒడిశా ప్రభుత్వంతో చర్చలుKcr: కొన్నిసార్లు కష్టాలు వస్తాయి
Kcr: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని ఆయన నమ్మకంగా పేర్కొన్నారు. ప్రతి సమయమూ అనుకూలంగా ఉండదని, కొన్నిసార్లు కష్టాలు వస్తాయని, అయితే వాటిని చూసి వెరవకూడదని ఆయన ప్రజలకు…
మరింత Kcr: కొన్నిసార్లు కష్టాలు వస్తాయిACB: 60 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ అదనపు కలెక్టర్
Acb: హన్మకొండ జిల్లాలో అవినీతి ఆరోపణలతో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల చేతిలో పట్టుబడ్డారు. ఒక ప్రైవేట్ పాఠశాల రెన్యువల్కు సంబంధించి ఆయన రూ. 60,000 లంచం డిమాండ్ చేశారని పాఠశాల యాజమాన్యం ఏసీబీకి…
మరింత ACB: 60 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ అదనపు కలెక్టర్Delhi: పాన్ మసాలపై సెస్సు పెంపు
Delhi: లోక్సభ శుక్రవారం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధించే ‘హెల్త్ సెక్యూరిటీ సే–నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు–2025’ను ఆమోదించింది. పాన్ మసాలా కంపెనీలపై ప్రత్యేక సెస్సును ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.…
మరింత Delhi: పాన్ మసాలపై సెస్సు పెంపుCm revanth: వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ సంకల్పం
Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో జరిగిన విశాల ప్రజాసభలో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదిేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి స్వంత ఆస్తుల పెంపుకే…
మరింత Cm revanth: వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ సంకల్పంPonglueti srinivas: తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష తప్పదు
Ponglueti srinivas: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థపై నమోదైన భూ వివాదం కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, “తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష…
మరింత Ponglueti srinivas: తప్పు చేస్తే నా కొడుకైనా శిక్ష తప్పదుPawan Kalyan: Books are the training weights for your mind
Pawan Kalyan: చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్కోసారి ఉపాధ్యాయులను చూస్తే తనకు బాధేస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపితే కొంత…
మరింత Pawan Kalyan: Books are the training weights for your mindPm modi: ఆర్థిక సంబంధాలు త్వరలోనే కొత్త శిఖరాలకు చేరుకుంటాయి
Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, భారత్–రష్యా మధ్య స్నేహం శాశ్వతమైందని, రష్యా ఎన్నాళ్లుగానో భారతదేశానికి నమ్మకమైన మిత్రదేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ వాణిజ్యాభివృద్ధికి రష్యా నిరంతరం అండగా ఉండటం రెండు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తున్నదని అన్నారు. …
మరింత Pm modi: ఆర్థిక సంబంధాలు త్వరలోనే కొత్త శిఖరాలకు చేరుకుంటాయిPutin: ఆతిథ్యం ఆనందాన్ని కలిగించింది
Putin: రాష్ట్రపతి భవన్ లో జరిగిన ద్వైపాక్షిక సమావేశాల అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఇచ్చిన ఆతిథ్యం ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో అనేక కీలక అంశాలపై…
మరింత Putin: ఆతిథ్యం ఆనందాన్ని కలిగించింది