Ramchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది

Ramchandra rao: పంచాయతీ ఎన్నికలను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్లే తెలంగాణ గ్రామాలకు రావాల్సిన నిధులు పూర్తిగా ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని…

మరింత Ramchandra rao: రూ.3 వేల కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఇస్తోంది

Cm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

Cm revanth: గ్రామాల అభివృద్ధికి అదనపు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయని, ఇక రాజకీయాలకంటే గ్రామాభివృద్ధే లక్ష్యమని చెప్పారు. పార్టీలు, పంతాలు పక్కనపెట్టి అందర్నీ కలుపుకుని వెళ్లాలని సర్పంచ్‌లకు సూచించారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు,…

మరింత Cm revanth: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే

Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకే వేదికపైకి వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మరియు మహారాష్ట్ర…

మరింత Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే

Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్‌ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి

Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన…

మరింత Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్‌ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి

Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్‌రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా…

మరింత Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం
Harish Rao

Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి

Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తమకు ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా లెక్క తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ…

మరింత Harish Rao: మరో రెండేళ్లలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి

Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి

Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌లతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ముప్పుల నేపథ్యంలో భారత్ స్వల్పకాలికంగానూ, దీర్ఘకాలికంగానూ జరిగే యుద్ధాలను ఎదుర్కొనే స్థాయిలో పూర్తిగా సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.…

మరింత Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి

Bhatti vikramarka: అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు

Bhatti vikramarka: రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాల్లో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించాల్సిన కేసీఆర్, మీడియా ముందు…

మరింత Bhatti vikramarka: అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు
Harish Rao

Harish Rao:సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లింది

Harish Rao: బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత…

మరింత Harish Rao:సర్కార్ పూర్తిగా డిఫెన్స్‌లోకి వెళ్లింది