Harish Rao: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మూసీ నది పునరుజ్జీవం మరియు సుందరీకరణ ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.…
మరింత Harish Rao: మూసీ సుందరీకరణపై శ్వేతపత్రం ఇవ్వాల్సిందేCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Kavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందే
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మరింత Kavitha: బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలంటే కేసీఆర్ అసెంబ్లీ రావలిసిందేAanam ramnarayan: కెసిఆర్ కి నచ్చితే ఎంత ?నచ్చకపోతే ఎంత?
Anam ramnarayan: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయని ఏపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పరిమితులను దాటుతున్నాయని ఆయన…
మరింత Aanam ramnarayan: కెసిఆర్ కి నచ్చితే ఎంత ?నచ్చకపోతే ఎంత?Uttam: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం
Uttam: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టిని కూడా తీయలేదని కేసీఆర్…
మరింత Uttam: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారంDelhi: ఇద్దరు ఉగ్రవాద సహాయకుల అరెస్ట్
Delhi: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో గందర్బల్ జిల్లాలో పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని నబీ మీర్, షబ్నం…
మరింత Delhi: ఇద్దరు ఉగ్రవాద సహాయకుల అరెస్ట్Hyderabad: సెక్రటేరియట్ లో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఐడీలు
Hyderabad: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఐడీ కార్డులతో కొందరు లోపలికి ప్రవేశించిన ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో సచివాలయ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఐడీ కార్డుల మార్ఫింగ్ను పూర్తిగా…
మరింత Hyderabad: సెక్రటేరియట్ లో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఐడీలుAsaduddin: భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు దిగజారకూడదు:
Asaduddin: భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత దిగజారకూడదని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వానికి బంగ్లాదేశ్ స్థిరమైన పరిస్థితి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్తో సత్సంబంధాలను…
మరింత Asaduddin: భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు దిగజారకూడదు:Ashwini vaishnav: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైలు
Ashwini vaishnav: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ స్లీపర్ వేరియంట్కు సంబంధించిన తొలి రూట్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అస్సాంలోని గువాహటి…
మరింత Ashwini vaishnav: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైలుMinister anagani satyaprasad: భూ సమస్యలకు చెక్..22 ఏ జాబితా నుంచి తొలగింపు
Minister anagani satyaprasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర శుభవార్త అందించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మరింత Minister anagani satyaprasad: భూ సమస్యలకు చెక్..22 ఏ జాబితా నుంచి తొలగింపుCP sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి
Cp sajjanar: నూతన సంవత్సరాన్ని సేవా భావంతో ప్రారంభించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్…
మరింత CP sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి