Pm modi: వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, భారత్ ఆర్థిక ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంలో మాట్లాడిన ఆయన, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. త్వరలోనే…
మరింత Pm modi: భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ..Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
CPI narayana: పవన్ సనాతన ధర్మం పాటించడం రాజకీయ వ్యూహమే
Cpi Narayana: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల సనాతన ధర్మం ప్రచారం చేయడంపై చేసిన వ్యాఖ్యలు, చర్యలను CPI అగ్రనేత కె. నారాయణ తీవ్రంగా విమర్శించారు. పవన్ కల్యాణ్కు సనాతన ధర్మంపై అసలు నమ్మకం లేదని,…
మరింత CPI narayana: పవన్ సనాతన ధర్మం పాటించడం రాజకీయ వ్యూహమేBhatti vikramarka: దేశంలో సన్నబియమిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ
Bhatti vikramarka: పెద్దపల్లి జిల్లాలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. రామగుండం ప్రాంతానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను…
మరింత Bhatti vikramarka: దేశంలో సన్నబియమిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణYanamala: అమరావతి అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారు
Yanamala: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర పరస్పర విమర్శలు చేశారు. రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా…
మరింత Yanamala: అమరావతి అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారుHyderabad: 2.50 కోట్లు.. సైబర్ నెరగాల్లో వలలో జేడీ భార్య
Hyderabad: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసగాళ్ల చేతిలో తీవ్రమైన ఆర్థిక మోసానికి గురయ్యారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికిన నేరగాళ్లు ఆమె నుంచి మొత్తం రూ.2.58 కోట్లను…
మరింత Hyderabad: 2.50 కోట్లు.. సైబర్ నెరగాల్లో వలలో జేడీ భార్యHarish Rao: సినిమా వ్యవహారాల్లో ఆ రాజ్యాంగేతర శక్తి బండారం బయటపెడతాం.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao: ఆ రాజ్యాంగేతర శక్తి బండారం బయటపెడతాం.. హరీశ్రావు వ్యాఖ్యలు
మరింత Harish Rao: సినిమా వ్యవహారాల్లో ఆ రాజ్యాంగేతర శక్తి బండారం బయటపెడతాం.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలుJanasena: తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధం.. ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం!
Janasena:తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధం
మరింత Janasena: తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధం.. ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం!Rajya Sabha: 2026 రాజ్యసభకు రికార్డ్ ఇయర్.. 73 మంది పదవీకాలం పూర్తి.. ఏపీ, తెలంగాణలో ఎవరెవరు అంటే?
Rajya Sabha: 2026 రాజ్యసభకు రికార్డ్ ఇయర్.. 73 మంది పదవీకాలం పూర్తి
మరింత Rajya Sabha: 2026 రాజ్యసభకు రికార్డ్ ఇయర్.. 73 మంది పదవీకాలం పూర్తి.. ఏపీ, తెలంగాణలో ఎవరెవరు అంటే?Mahesh Kumar goud: ఊహాగానాల ఆధారంగా కథనాలు రాయడం బాధాకరం
Mahesh Kumar goud: తెలంగాణలో ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవాలకు దూరంగా వార్తలు ప్రదర్శించడం సమంజసం కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్రజా…
మరింత Mahesh Kumar goud: ఊహాగానాల ఆధారంగా కథనాలు రాయడం బాధాకరంJanasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ..
Janasena: తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ అడుగుపెట్టింది. రాజకీయం వేడెక్కుతుండగా, రాష్ట్రంలోని అర్బన్ స్థానిక సంస్థలలో తన బలం ప్రదర్శించేందుకు జనసేన సన్నాహాలు వేగవంతం చేసింది. త్వరలోనే ఎన్నికల కార్యాచరణను అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.…
మరింత Janasena: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ..