Farmers: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం మంచి వార్త అందించింది. సన్న వడ్లు (సన్న ధాన్యం) కొనుగోలుకు సంబంధించిన బోనస్ను విడుదల చేసింది. పౌర సరఫరాల శాఖ రూ.500 కోట్ల బోనస్ నిధులను జారీ చేసినట్లు ప్రకటించింది. ఈ…
మరింత Farmers: సంక్రాంతి వేళ తెలంగాణ రైతులకు శుభవార్త.. బోనస్ ప్రకటనCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు
Hyderabad: టెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు అమలులో ఉన్న 30.03 శాతం డీఏను 33.67 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో మొత్తం 3.64 శాతం అదనపు డీఏ ఉద్యోగులకు అందుతుంది.…
మరింత Hyderabad: ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుKavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారు
Kavita: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిణామంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడడంలో విఫలమైందని ఆమె…
మరింత Kavita: నీటి పంపకాల విషయంలో ముఖ్యమంత్రి చేతకాని మాటలు మాట్లాడారుMamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
Mamata: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు తాజాగా మరో లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ…
మరింత Mamata: నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారుAnnamalai: కాళ్లు నరకండి చూస్తాను..
Annamalai: తమిళనాడు బీజేపీ కే. అన్నామలై, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఇటీవల ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్–శివసేన ర్యాలీలో థాకరే అన్నామలైపై ఎద్దేవాగా వ్యాఖ్యానిస్తూ, “తమిళనాడు నుంచి ఒక రసమలై వచ్చాడు. ముంబైకి నీకు…
మరింత Annamalai: కాళ్లు నరకండి చూస్తాను..Nimmala: వృధా నీటిని వాడుకుంటాం
Nimmala: పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసిన నేపథ్యంలో ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి నీటిలో సగటున మూడు వేల టీఎంసీలు ఉండగా, అందులో…
మరింత Nimmala: వృధా నీటిని వాడుకుంటాంDelhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయం
Delhi: పోలవరం – నల్లమల సాగర్ జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ను ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. ఈ చర్య ద్వారా కేసు తీరు మారినట్లైంది. రాజకీయ, చట్టపర మరియు…
మరింత Delhi: పోలవరం నల్లమల సాగర్ పై తెలంగాణ కీలక నిర్ణయంHarish Rao: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ ఇచ్చిండు
Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను ఉద్దేశపూర్వకంగా బలహీనంగా రూపొందించిందని, దానిని ఉపసంహరించుకోవడం…
మరింత Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ ఇచ్చిండుAmaravati: పోలవరం నల్లమల్ల సాగర్ లింకుపై కీలక నిర్ణయం
Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు…
మరింత Amaravati: పోలవరం నల్లమల్ల సాగర్ లింకుపై కీలక నిర్ణయంBandi sanjay: బుర్కా ధరించిన అమ్మాయిని పార్టీ అధ్యక్షులు చేయండి
Bandi sanjay: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తుందని, భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు…
మరింత Bandi sanjay: బుర్కా ధరించిన అమ్మాయిని పార్టీ అధ్యక్షులు చేయండి