Amaravati: జగన్ నాయకత్వంలోని వైసీపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ శుక్రవారం నాడు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం…
మరింత Amaravati: చంద్రబాబు సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్సీలు టిడిపిలో జాయిన్Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Narayana: అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా తీర్చిదిద్దే దిశగా
Narayana: అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాధాన్యంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. మిగులు భూముల విక్రయాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.…
మరింత Narayana: అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా తీర్చిదిద్దే దిశగాMaoist: మావోయిస్టుల తాజా ప్రకటన – శాంతి చర్చలపై స్పష్టత
Maoist: మావోయిస్టులు మరోసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ చేసిన స్టేట్మెంట్తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మార్చి నెల నుంచి శాంతి చర్చలు జరగాలని నిరంతరం ప్రతిపాదనలు చేస్తున్నామని, కానీ ఆ…
మరింత Maoist: మావోయిస్టుల తాజా ప్రకటన – శాంతి చర్చలపై స్పష్టతCm revanth: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అసెంబ్లీ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కండువా కప్పుకోవడం వల్ల పార్టీ మారినట్టుగా భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. “ఈ రోజు కూడా చాలామందికి నేను…
మరింత Cm revanth: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ కీలక వ్యాఖ్యలుBreaking: జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు
Breaking: తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. షూటింగ్లో ఒక సన్నివేశం చేస్తుండగా ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన టీమ్…
మరింత Breaking: జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలుVijayawada: పవన్ కళ్యాణ్కు దసరా ఉత్సవాలకు ఆహ్వానం
Vijaywada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. శుక్రవారం శాసనసభలో దుర్గగుడి ఈవో వి.కె. శీనా నాయక్ పవన్ కళ్యాణ్ను కలిసి ప్రత్యేక ఆహ్వాన…
మరింత Vijayawada: పవన్ కళ్యాణ్కు దసరా ఉత్సవాలకు ఆహ్వానంHyderabad: శ్రీనన్న అందరివాడు’ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్
Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత ప్రస్థానం వెండితెరపైకి రాబోతోంది. ఆయన జీవితం, రాజకీయ ప్రయాణం ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్కి ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.…
మరింత Hyderabad: శ్రీనన్న అందరివాడు’ – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయోపిక్Hyderabad: తెలంగాణలో 19 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు – ఈసీ కఠిన నిర్ణయం
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగంపై ప్రభావం చూపే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్ (ECI). రాష్ట్రంలో రిజిస్టర్డ్గా ఉన్న 19 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కారణాలు ఏమిటి? ఎన్నికల కమిషన్…
మరింత Hyderabad: తెలంగాణలో 19 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు – ఈసీ కఠిన నిర్ణయంSomireddy: సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్య
Somireddy: ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “దమ్ముంటే సభకు రావాలి. ఏ అంశంపైనైనా…
మరింత Somireddy: సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్యAmaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – 13 బిల్లులకు ఆమోదం
Amaravati:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అవసరాల దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇవి రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టబడనున్నాయి. నాలా ఫీజు రద్దు చట్టానికి సవరణలు ప్రజలకు ఆర్థిక…
మరింత Amaravati: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – 13 బిల్లులకు ఆమోదం