Pawan Kalyan

Pawan Kalyan: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ కళ్యాణ్ పర్యటన..!

Pawan Kalyan: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పాడేరు ఏజెన్సీలో జరుపుకున్నారు. ఓనూరు జంక్షన్ వద్ద పతాకావిష్కరణ చేసిన ఆయన, గిరిజనుల థింసా నృత్యం మధ్య ఘనస్వాగతం అందుకున్నారు. అనంతరం ఓనూరు నుండి నందిగరువు వరకు జరుగుతున్న రోడ్డు పనులను స్వయంగా తనిఖీ చేశారు.

మరింత Pawan Kalyan: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ కళ్యాణ్ పర్యటన..!
Bandi Sanjay

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!

మరింత Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్ర.. కొండగట్టు వైపు కదిలిన కాషాయ దండు!
Crime News

Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?

Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?

మరింత Crime News: సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం.. పాత కక్షలే కారణమా?
Gold Price Today

Gold Price Today: పసిడి ప్రియులకు పండగ ముందే పండగ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్!

Gold Price Today: పసిడి ప్రియులకు పండగ ముందే పండగ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్!

మరింత Gold Price Today: పసిడి ప్రియులకు పండగ ముందే పండగ.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్!
Bharati Builders

Bharati Builders: భారతి బిల్డర్స్‌కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!

Bharati Builders: కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ ప్రాజెక్టులో నిబంధనలు ఉల్లంఘించినందుకు భారతి బిల్డర్స్‌కు రెరా రూ. 4.74 కోట్ల జరిమానా విధించింది. అనుమతులు లేకుండా నిధులు వసూలు చేసినందుకు గాను, 60 రోజుల్లోగా బాధితులకు వడ్డీతో సహా డబ్బులు వాపసు చేయాలని ఆదేశించింది. బిల్డర్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించడం గమనార్హం.

మరింత Bharati Builders: భారతి బిల్డర్స్‌కు రెరా భారీ షాక్.. రూ. 4.74 కోట్ల జరిమానా..!
Journalist pension Scheme

Journalist Pension Scheme: జర్నలిస్టులకు ఏపీ సర్కార్ తీపి కబురు.. పెన్షన్, హెల్త్ కార్డ్‌లపై కీలక ప్రకటన!

Journalist Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం త్వరలో భారీ సంక్షేమ పథకాలను ప్రకటించనుంది. ఉగాది పురస్కారాలతో పాటు పెన్షన్ సౌకర్యం, రూ. 20 లక్షల హెల్త్ కార్డ్ పరిమితి, మరియు సీనియర్ జర్నలిస్టులకు ఉచిత బస్ పాస్ వంటి అంశాలపై మంత్రి కొలుసు పార్థసారథి సానుకూల ప్రకటన చేశారు.

మరింత Journalist Pension Scheme: జర్నలిస్టులకు ఏపీ సర్కార్ తీపి కబురు.. పెన్షన్, హెల్త్ కార్డ్‌లపై కీలక ప్రకటన!
Kharg Island

Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!

Kharg Island: అమెరికా దళాలు ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖార్గ్ ఐలాండ్‌పై భారీ వైమానిక దాడులు చేశాయి. అక్కడ ఉన్న సైనిక లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు. చమురు రవాణాకు అడ్డుతగిలితే ఇరాన్ ఆయిల్ టెర్మినల్స్‌ను కూడా పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

మరింత Kharg Island: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు.. ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలు ధ్వంసం..!
Janasena Party Formation Day

Janasena Party Formation Day: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ పర్యటన..

Janasena Party Formation Day: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాడేరులోని నందిగరువు గ్రామంలో పర్యటించారు. గిరిజనులతో కలిసి పండుగ జరుపుకున్న ఆయన, ‘అడవి తల్లికి బాట’ రహదారిని ప్రారంభించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు సేవా కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

మరింత Janasena Party Formation Day: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ పర్యటన..
Telangana Inter Exams 2026

Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

Tenth Exams: తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 2,676 కేంద్రాల్లో 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 5 నిమిషాల ఆలస్యానికి బోర్డు అనుమతినిచ్చింది. ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ప్రభుత్వం భారీ భద్రత మరియు వైద్య వసతులను కల్పించింది.

మరింత Tenth Exams: నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!
Narendra Modi:

PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!

PM Modi: గ్యాస్ కొరతను అధిగమించేందుకు దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎల్పీజీ సరఫరాలో అడ్డంకులను తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, అదే సమయంలో ఎరువుల ధరలు పెరగకుండా రైతులను ఆదుకుంటామని భారత్ మండపం వేదికగా ఆయన స్పష్టం చేశారు.

మరింత PM Modi: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి చేద్దాం.. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటు కౌంటర్!