భారతదేశంలో AI అభివృద్ధి కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం Sundar Pichai: కేంద్రంగా అమెరికా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా దేశాలను అనుసంధానించే సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను నిర్మించనున్నారు. అలాగే 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు AI శిక్షణ ఇచ్చేందుకు కర్మయోగి భారత్తో గూగుల్ ఒప్పందం చేసుకుంది.
మరింత Sundar Pichai: భారత్, అమెరికా మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ.. ఇండియాలో గూగుల్ భారీ పెట్టుబడులుAuthor: MAHAA News Desk
Re-Release: రజినీకాంత్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా రీ-రిలీజ్.. వద్దు అంటూ అభిమానుల ఆవేదనా?
Re-Release: రజినీకాంత్ ‘కొచ్చడయాన్’ చిత్రాన్ని ఏఐ (AI) టెక్నాలజీతో రీ-మాస్టర్ చేసి రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే విడుదలైన కొత్త టీజర్ చూసి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని గ్రాఫిక్స్ వల్ల రజినీకాంత్ మ్యాజిక్ మిస్ అవుతుందని, ఈ సినిమా కంటే పాత హిట్లను విడుదల చేయాలని కోరుతున్నారు.
మరింత Re-Release: రజినీకాంత్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా రీ-రిలీజ్.. వద్దు అంటూ అభిమానుల ఆవేదనా?Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల
వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ లభించడంతో బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జగన్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
మరింత Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలBalka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. ఎందుకంటే..?
Balka Suman: మంత్రి వివేక్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాతన్పల్లిలోని ఆయన నివాసంలో గేట్లు పగులగొట్టి పోలీసులు సుమన్ను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ భారీ ఉద్రిక్తత నెలకొంది.
మరింత Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. ఎందుకంటే..?Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!
Nara Lokesh: కొలంబోలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రభుత్వ నిధులు వాడారన్న ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తోసిపుచ్చారు. విమాన ప్రయాణం నుంచి మ్యాచ్ టికెట్ల వరకు అంతా తన సొంత డబ్బులేనని, ప్రభుత్వ సొమ్ము వాడలేదని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్పై ‘పుష్ప’ స్టైల్లో సెటైర్లు వేశారు.
మరింత Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే
Supreme Court: అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. బాలిక పైజామా దారం విప్పడం మరియు ఆమెపై భౌతిక దాడికి ప్రయత్నించడం అత్యాచారయత్నం కిందకే వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులపై కఠినమైన పోక్సో సెక్షన్లను తిరిగి మోపాలని ఆదేశిస్తూ, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోర్టులకు సూచించింది.
మరింత Supreme Court: హైకోర్టుపై సుప్రీమ్ కోర్ట్ సీరియస్.. తాకడం, పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమేWife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?
Wife Sells Husband: మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక మహిళ తన భర్తను అతని ప్రియురాలికి రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తి, నగదుకు ‘అమ్మేసింది’. భర్త తనతో ఉండనని కోర్టులో చెప్పడంతో, పిల్లల భవిష్యత్తు కోసం భార్య ఈ వింత ఒప్పందానికి సిద్ధపడింది. కోర్టు కౌన్సిలింగ్లో ఈ వివాదం పరిష్కారమైంది.
మరింత Wife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?Vishwak Sen: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్
Vishwak Sen: విశ్వక్ సేన్ తన తదుపరి సినిమాను ‘దేవ్’ చిత్ర దర్శకుడు రజత్ రవిశంకర్తో చేయబోతున్నాడు. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ మూవీలో విశ్వక్ స్టైలిష్ లుక్లో కనిపించనున్నాడు. వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్, ఈ డిజాస్టర్ డైరెక్టర్తో హిట్ కొడతాడో లేదో చూడాలి.
మరింత Vishwak Sen: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విశ్వక్ సేన్Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలు
Rajya Sabha: తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంపీలు సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మరింత Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 37 స్థానాలకు ఎన్నికలుMadanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!
Madanapalli Girl Murder: మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం కనసానివారి పల్లి చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లెలో చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి.
మరింత Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!