Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు వచ్చిన భక్తుల ఉత్సాహం తిరుమల కొండంతా జనసంద్రాన్ని తలపించేలా చేసింది. సాధారణంగా అత్యంత ముఖ్యమైన ఈ సేవ కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుతారు. ఈసారి అంచనాలకు మించి భక్తులు పోటెత్తడంతో…
మరింత Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. కొండమీదికి అది నో ఎంట్రీAuthor: Saicharan koyagura
Kishan Reddy: మజ్లీస్ పార్టీ నేతలకు వంగి వంగి దండాలు
Kishan Reddy: కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రెండు పార్టీల అసలు స్వరూపాన్ని బాగా తెలుసుకున్నారని, రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని…
మరింత Kishan Reddy: మజ్లీస్ పార్టీ నేతలకు వంగి వంగి దండాలుChennai: సభలో తొక్కిసలాట – 40కి చేరిన మృతుల సంఖ్య
Chennai: తమిళనాడులో నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన రాజకీయ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. శనివారం కరూర్ జిల్లాలోని వేలుసామిపురంలో జరిగిన ఈ విషాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి…
మరింత Chennai: సభలో తొక్కిసలాట – 40కి చేరిన మృతుల సంఖ్యTirumala: తిరుమలలో రద్దీ.. గరుడ సేవకు పోటెత్తిన భక్తులు
Tirumala: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ కోసం భక్తులు పోటెత్తడంతో ఆదివారం సాయంత్రం తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో అలిపిరి ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.…
మరింత Tirumala: తిరుమలలో రద్దీ.. గరుడ సేవకు పోటెత్తిన భక్తులుChiranjeevi: చెర్రీ 18 ఏళ్ల సినీ ప్రస్థానం
Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ రంగ ప్రవేశం చేసి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడు ఈ స్థాయికి ఎదిగిన తీరు ఓ తండ్రిగా ఎంతో…
మరింత Chiranjeevi: చెర్రీ 18 ఏళ్ల సినీ ప్రస్థానంPonnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ దసరా స్పెషల్ ఆఫర్
Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్లో టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులకు పండుగల సమయంలో రవాణా సౌకర్యాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30) మరియు దసరా (అక్టోబర్ 2) సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు…
మరింత Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ దసరా స్పెషల్ ఆఫర్Hyderabad: పవన్ ను పరామర్శించిన చంద్రబాబు
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం క్షీణించడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను స్వయంగా పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత ఐదు రోజులుగా…
మరింత Hyderabad: పవన్ ను పరామర్శించిన చంద్రబాబుHyderabad: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర డీజీపీ (Director General of Police)గా శివధర్రెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేస్తున్నారు. పోలీస్ విభాగంలో అనుభవం, విశ్వసనీయత, క్రమశిక్షణతో ఆయన ఇప్పటి వరకు…
మరింత Hyderabad: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిHyderabad: జీవో వచ్చేసింది.. బీసీలకు 42% రిజర్వేషన్
Hyderabad: హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తెలంగాణ…
మరింత Hyderabad: జీవో వచ్చేసింది.. బీసీలకు 42% రిజర్వేషన్Hyderabad: స్పీకర్ ను కలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు
Hyderabad: తెలంగాణ రాజకీయ పరిణామాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు కేసులో ఉన్న ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చే అవకాశంపై చర్చించారు. ఈ భేటీలో కడియం శ్రీహరి, ఆరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య పాల్గొన్నారు.…
మరింత Hyderabad: స్పీకర్ ను కలిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు