Amit sha:మాట్లాడేందుకు ఏమీలేదు, నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్

Amit sha: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్‌పూర్‌లో జరిగిన ‘దసరా దర్బార్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ నుంచి…

మరింత Amit sha:మాట్లాడేందుకు ఏమీలేదు, నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్

Anjan Kumar: మంత్రి పొన్నంపై సొంత పార్టీ ఎంపీ విమర్శలు

Anjan Kumar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ స్థానిక అభ్యర్థికే టిక్కెట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ “పార్టీ…

మరింత Anjan Kumar: మంత్రి పొన్నంపై సొంత పార్టీ ఎంపీ విమర్శలు

Anita: ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాము

Anita: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఊరట కలిగించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించే…

మరింత Anita: ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాము

Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ ప్రతిపాదన

Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయం నిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా సహకారం కోరినట్లు సమాచారం. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ ప్రతిపాదనను అమెరికా అధికారుల ముందుంచినట్లు…

మరింత Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ ప్రతిపాదన

Satya Sai district: శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన

Satyasai district: శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన అమర్నాథ్‌ అదృశ్యం కేసు చివరికి మర్డర్ మిస్టరీగా మారింది. “దృశ్యం” సినిమా కథను తలపించే ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఘటనల వివరం: 2023లో…

మరింత Satya Sai district: శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన

Business: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు: విశ్లేషణ

Business: దేశీయ షేర్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి, పెట్టుబడిదారుల మధ్య ఉద్రిక్తత తగ్గుతూ, ఆర్థిక మరియు కార్పొరేట్ ప్రదర్శనలపై నమ్మకాన్ని సూచిస్తున్నాయి. ప్రధాన సూచికలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ పాజిటివ్ వోలాటిలిటీతో పెరిగాయి. సెన్సెక్స్ ఈ రోజు 223…

మరింత Business: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు: విశ్లేషణ

Dattatreya: చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమన్వయం కీలకం

Dattatreya: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్…

మరింత Dattatreya: చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమన్వయం కీలకం

Amaravati: అమరావతిలో పెట్టుబడులపై మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ

Amravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మలేషియా ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్‌ & అర్బన్‌ డెవలప్‌మెంట్ మంత్రి పి. నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, మలేషియాకు చెందిన సెలాంగార్ స్టేట్ ఎక్స్‌కో మంత్రి పప్పారాయుడు,…

మరింత Amaravati: అమరావతిలో పెట్టుబడులపై మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ

Army chief: ఆపరేషన్ సింధూర్ 2.0 త్వరలో

 (Army Chief) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని Pakistan లోని ఉగ్రవాద స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ప్రధానంగా చేయిన విషయాలు ఇలా ఉన్నాయి: త్వరలో ఆపరేషన్ సింధూర్…

మరింత Army chief: ఆపరేషన్ సింధూర్ 2.0 త్వరలో

Cm chandrababu: వారికి ఎక్స్ గ్రీషియా ప్రకటించిన చంద్రబాబు

Cm chandrababu: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేశాయి. వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం…

మరింత Cm chandrababu: వారికి ఎక్స్ గ్రీషియా ప్రకటించిన చంద్రబాబు