Ktr: జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా?

Ktr: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా, కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. సభలో మాట్లాడుతూ కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను…

మరింత Ktr: జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా? బుల్డోజర్ కావాలా?

Upasana: దేశ ఆరోగ్యానికి క్రీడలే ఆధారం

Upasana: తాను అథ్లెట్ కాకపోయినప్పటికీ, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి క్రీడల ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో బాగా తెలుసని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ అర్ధాంగి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల అన్నారు. దేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

మరింత Upasana: దేశ ఆరోగ్యానికి క్రీడలే ఆధారం

Adi srinivas: వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు శాస్త్రప్రకారమే

Adi srinivas: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు పూర్తిగా శాస్త్రపరమైన పద్ధతిలోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. భీమేశ్వర ఆలయంలో ప్రస్తుతం…

మరింత Adi srinivas: వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు శాస్త్రప్రకారమే

Bhatti vikramarka: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయం

Bhatti vikramarka: : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన…

మరింత Bhatti vikramarka: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయం

Balakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్య

Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమగ్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. గత పాలకులు ఆస్పత్రిని పట్టించుకోలేదని గమనించిన బాలకృష్ణ, దీన్ని పూర్వ వైభవానికి తిరిగి తీసుకురామనని హామీ ఇచ్చారు.…

మరింత Balakrishna: గత పాలకులు పట్టించుకోలేదు.. గరం అయిన బాలయ్య

Delhi: మోదీని కలిసిన రామ్ చరణ్ కపుల్స్.. ఎందుకంటే..

Delhi: టాలీవుడ్ అగ్రహీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన కొణిదెల శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భేటీ అయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఆర్చరీ (విలువిద్య) లీగ్ విజయవంతమైన నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సమావేశాన్ని…

మరింత Delhi: మోదీని కలిసిన రామ్ చరణ్ కపుల్స్.. ఎందుకంటే..

Minister prasad: పందులు తినేందుకు పర్మిషన్ ఇవ్వాలి

Minister prasad: అడవి పందులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఫిర్యాదు చేసిన గ్రామస్తులకు కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేరళలోని పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి…

మరింత Minister prasad: పందులు తినేందుకు పర్మిషన్ ఇవ్వాలి

Medak: సెల్యూట్ పోలీసన్న! మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మెదక్ పోలీస్

Medak: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని గుర్తు చేసేలా మారింది. జ్యోతి అనే మహిళ వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురై, ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఈ చర్యను గమనించిన…

మరింత Medak: సెల్యూట్ పోలీసన్న! మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మెదక్ పోలీస్

Krishnaiah: అక్టోబర్‌ 14న తెలంగాణ బంద్‌

Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేకు నిరసనగా, అక్టోబర్‌ 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు బీసీ నేత, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ప్రకటించారు. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆయన హైదరాబాద్‌లోని…

మరింత Krishnaiah: అక్టోబర్‌ 14న తెలంగాణ బంద్‌

Cm revanth: ఏఐ హబ్‌ కోసం కార్పస్ ఫండ్‌ ఏర్పాటు చేయలి

Cm revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐ హబ్‌ (AI Hub), టీ-స్క్వేర్‌ ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం అధికారులు, సాంకేతిక నిపుణులతో పలు సూచనలు చేశారు. నవంబర్ నెలాఖరు నాటికి టీ-స్క్వేర్‌ పనులు…

మరింత Cm revanth: ఏఐ హబ్‌ కోసం కార్పస్ ఫండ్‌ ఏర్పాటు చేయలి