RRR: గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం సహజమే

RRR: భీమవరం డీఎస్పీ జయసూర్యపై వస్తున్న విమర్శల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జయసూర్య ఓ మంచి అధికారి అని, ఆయన గురించి పవన్ కల్యాణ్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల్లో…

మరింత RRR: గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం సహజమే

Pawan Kalyan: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పేకాట, కోడి పందాలకు అనధికార అనుమతులు ఇచ్చినట్లు వచ్చిన ఫిర్యాదులు ఆయన దృష్టికి చేరాయి. అంతేకాక, సివిల్‌ వివాదాల్లోనూ డీఎస్పీ జోక్యం చేసుకోవడమే…

మరింత Pawan Kalyan: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Sridhar Babu: ఐటీ మంత్రి పేషీ పేరిట 1.77 కోట్ల మోసం? – మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ క్లారిటీ

Sridhar Babu: తెలంగాణ సచివాలయంలో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేషీ పేరుతో రూ.1.77 కోట్ల మోసం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. మంత్రికి సంబంధించిన ఓఎస్డీ ప్రకటన ప్రకారం, “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ‘ఐటీ…

మరింత Sridhar Babu: ఐటీ మంత్రి పేషీ పేరిట 1.77 కోట్ల మోసం? – మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ క్లారిటీ

Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ

Hyderabad: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్…

మరింత Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతుల భేటీ

Vishakapatnam: విశాఖలో కలకలం.. వివాదాస్పద ఆర్డీవో శ్రీలేఖ బదిలీ

Vishakapatnam: విశాఖపట్నం రెవెన్యూ శాఖలో నెలకొన్న అంతర్గత వివాదాలపై ఏపీ ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఆర్డీవో పి. శ్రీలేఖ మరియు డీఆర్వో బీహెచ్. భవానీ శంకర్ ల మధ్య నెలకొన్న తగాదాల నేపథ్యంలో ఇద్దరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

మరింత Vishakapatnam: విశాఖలో కలకలం.. వివాదాస్పద ఆర్డీవో శ్రీలేఖ బదిలీ

Salman Khan: బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ నుంచి వేరు చేసి మాట్లాడిన సల్మాన్ ఖాన్

Salman Khan: సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా నిర్వహించిన జాయ్ ఫోరమ్ 2025 కార్యక్రమంలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో…

మరింత Salman Khan: బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ నుంచి వేరు చేసి మాట్లాడిన సల్మాన్ ఖాన్

Kumaraswamy: పారిశ్రామికవేత్తలను దూరం చేస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల తీసుకుంటున్న వైఖరిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవర్తన ఈ విధంగానే కొనసాగితే, ఒకవేళ ఇన్ఫోసిస్ సంస్థ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కి మార్చుకుంటే రాష్ట్ర…

మరింత Kumaraswamy: పారిశ్రామికవేత్తలను దూరం చేస్తే, పెట్టుబడులు ఎలా వస్తాయి?

Rejina: తాను గర్భవతిని అని చెప్పిన రెజీనా

Rejina: ప్రముఖ నటి రెజీనా కసాండ్రా చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘చెఫ్ మంత్ర’ అనే షోలో పాల్గొన్న రెజీనా, తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ…

మరింత Rejina: తాను గర్భవతిని అని చెప్పిన రెజీనా

Nara lokesh: ఏపీలో పెట్టుబడులకు మూడు కారణాలు చెప్పిన నారా లోకేశ్

Nara lokesh: ఆస్ట్రేలియాలోని సిడ్నీ న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఆస్ట్రేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) రోడ్‌షోలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు వివరించారు. నవంబర్ 14, 15…

మరింత Nara lokesh: ఏపీలో పెట్టుబడులకు మూడు కారణాలు చెప్పిన నారా లోకేశ్

Br naidu: టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం కల్లారా చూసా

Br naidu: మంగళగిరి సమీపంలోని వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా సందర్శించారు. ఆలయంలోని పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన, భక్తులకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా…

మరింత Br naidu: టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం కల్లారా చూసా