Hyderabad: హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. సెల్ఫోన్ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా ఇద్దరు నిందితులు గాయపడ్డారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తెలిపారు—సెల్ఫోన్…
మరింత Hyderabad: కాల్పుల కలకలం – ఇద్దరు దొంగలకు గాయాలుAuthor: Saicharan koyagura
Kamareddy: భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి..రోకలిబండతో కొట్టి
Kamareddy: కామారెడ్డి జిల్లా విఠల్వాడీతండాలో కిషన్ అనే వ్యక్తి తన భార్య 42ఏళ్ల సవితపై అనుమానంతో ఆమె నాలుకను కత్తిరించి, తలపై రోకలి బండతో కొట్టి చంపేశాడు. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరగడంతో కిషన్ తన భార్యను కొట్టాడని,…
మరింత Kamareddy: భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి..రోకలిబండతో కొట్టిChiranjeevi: చిరంజీవికి అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు తీర్పు
Chiranjeevi: టాలీవుడ్ అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లేదా ఇతర వ్యక్తిగత గుర్తింపులను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని కోర్టు…
మరింత Chiranjeevi: చిరంజీవికి అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు తీర్పుHyderabad: ఐదు రోజులపాటు వానలే వానలు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది.…
మరింత Hyderabad: ఐదు రోజులపాటు వానలే వానలుSeetakka: అంగన్వాడీలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీతక్క
Seetakka: రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను ఆమె స్వయంగా…
మరింత Seetakka: అంగన్వాడీలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీతక్కKtr: మేం ఒకసారి మోసపోయాం
Ktr: రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన…
మరింత Ktr: మేం ఒకసారి మోసపోయాంRoshit sharma: విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్
Rohit Sharma: సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో భారత్ సాధించిన ఘనవిజయం అనంతరం ఆయన మాట్లాడుతూ తన ఆటపై, జట్టు ప్రదర్శనపై స్పందించాడు.…
మరింత Roshit sharma: విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్Adluri Laxman: అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమా
Adluri Laxman: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. రాష్ట్ర కేబినెట్ను “దండుపాళ్యం బ్యాచ్”గా సంబోధించిన మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, హరీశ్ వ్యాఖ్యలు అవమానకరమని…
మరింత Adluri Laxman: అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమాCricket: సిడ్నీ వన్డేలో భారత్ ఘనవిజయం
Cricket: సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘనగెలుపు నమోదు చేసింది. అయితే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1 తేడాతో విజయం ఆస్ట్రేలియాదే మొదట బ్యాటింగ్…
మరింత Cricket: సిడ్నీ వన్డేలో భారత్ ఘనవిజయంAir India: air india విమానంలో సాంకేతిక లోపు
Air India: ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వివరాల్లోకి వెళితే, ఏఐ-451 (AI-451) నంబర్ గల విమానం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో…
మరింత Air India: air india విమానంలో సాంకేతిక లోపు