Bollywood : ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విక్రమ్ భట్పై మరో భారీ మోసం కేసు నమోదైంది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.13.5 కోట్లు మోసం చేశారంటూ ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీస్ స్టేషన్లో విక్రమ్ భట్తో…
మరింత Bollywood: బాలీవుడ్ స్టార్ పై 13 కోట్ల చీటింగ్ కేసు..Author: Saicharan koyagura
Hyderabad: నాలుగంతస్తుల బిల్డింగ్ లో అగ్నిప్రమాదం.. బిల్డింగ్ లో ఇద్దరు చిన్నారులు!
Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఒక ఫర్నీచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులో ఉన్న దహన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భవనం నాలుగు అంతస్తుల వరకు విస్తరించాయి. ఈ ఘటనలో భవనంలో…
మరింత Hyderabad: నాలుగంతస్తుల బిల్డింగ్ లో అగ్నిప్రమాదం.. బిల్డింగ్ లో ఇద్దరు చిన్నారులు!Skn: సైబర్ క్రైమ్ పిఎస్ లో ఎస్ కే ఎన్.. ఎందుకో తెలుసా?
Skn: ప్రముఖ సినీ నిర్మాత SKN తన పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, సినిమాలు మరియు నటీనటులపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు…
మరింత Skn: సైబర్ క్రైమ్ పిఎస్ లో ఎస్ కే ఎన్.. ఎందుకో తెలుసా?Nara lokesh: పవన్ అన్న.. థ్యాంక్ యూ..
Nara lokesh: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి జనవరి 23న తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేశ్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంలో, ఐటీ రంగ అభివృద్ధిలో చేస్తున్న కృషిని పవన్…
మరింత Nara lokesh: పవన్ అన్న.. థ్యాంక్ యూ..Ktr: హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం చేసిండ్రు
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులను…
మరింత Ktr: హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్న ప్రచారం చేసిండ్రుMadhya Pradesh: ఉజ్జయినిలో హై టెన్షన్…
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటన తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది. విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు నిరసనగా కొన్ని గుంపులు రోడ్లపైకి వచ్చి…
మరింత Madhya Pradesh: ఉజ్జయినిలో హై టెన్షన్…Cm chandrababu: సైనా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం
Cm chandrababu: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా ఆట నుంచి తప్పుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సైనా సాధించిన విజయాలు దేశానికే…
మరింత Cm chandrababu: సైనా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంTrump: ట్రంప్ చేతికి గాయం.. అసలేం జరిగింది..?
Trump: అమెరికా అధ్యక్షుడు Donald Trump ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన Davosలో ఆయన ఎడమ చేతి వెనుక భాగంలో గాయం కనిపించడం ఇందుకు కారణమైంది. జనవరి 22న జరిగిన కార్యక్రమంలో ఈ గాయం స్పష్టంగా కనిపించడంతో,…
మరింత Trump: ట్రంప్ చేతికి గాయం.. అసలేం జరిగింది..?Mobile: ఈ ఫోన్ కొంటే రెండు రోజులు చార్జింగ్ అవసరం లేదు.. 10000mah..!
Mobile: భారత మార్కెట్లో భారీ బ్యాటరీతో కూడిన కొత్త స్మార్ట్ఫోన్ ‘Realme P4 Power 5G’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లో పరిశ్రమలోనే తొలిసారిగా 10,001mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. బ్యాటరీ సమస్యతో తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన వినియోగదారుల…
మరింత Mobile: ఈ ఫోన్ కొంటే రెండు రోజులు చార్జింగ్ అవసరం లేదు.. 10000mah..!Pm modi: శబరిమల ఆలయ బంగారు చోరిపై విచారణ జరిపిస్తా..
Pm modi: ప్రధానమంత్రి మోదీ కేరళ రాజకీయాల్లో మార్పు అనివార్యమని వ్యాఖ్యానించారు. గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని గుర్తుచేస్తూ, అదే తరహాలో కేరళలో కూడా బీజేపీ ఎదుగుదల మొదలైందన్నారు. ఇటీవల Thiruvananthapuram నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ…
మరింత Pm modi: శబరిమల ఆలయ బంగారు చోరిపై విచారణ జరిపిస్తా..