Delhi: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు…
మరింత Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?Author: Saicharan koyagura
Stalin: తమిళనాడులో హిందీకి చోటు లేదు
Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ “తమిళనాడులో హిందీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ చోటు లేదు” అని స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన భాషా అమరవీరుల దినోత్సవం సందర్భంగా గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి…
మరింత Stalin: తమిళనాడులో హిందీకి చోటు లేదుMantena: నాకు ప్రభుత్వం నుంచి ఏది వద్దు..
Mantena : వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగా–నేచురోపతి విభాగం సలహాదారుగా నియమితులయ్యారు. క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవిని స్వీకరించినప్పటికీ, ప్రభుత్వం నుంచి జీతభత్యాలు లేదా ఇతర సౌకర్యాలు ఏవీ తీసుకోబోనని ఆయన సంచలన…
మరింత Mantena: నాకు ప్రభుత్వం నుంచి ఏది వద్దు..Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..
Hyderabad: హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పంజాగుట్ట…
మరింత Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!
Hyderabad: నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సర్వీసెస్ సిబ్బంది, పోలీసు బృందాలు, రెస్క్యూ టీమ్లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు…
మరింత Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!Harish Rao: సింగరేణి స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ..
Harish Rao: సింగరేణి స్కాం అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. తాను అడిగిన ప్రశ్నలకు భట్టి…
మరింత Harish Rao: సింగరేణి స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ..Hyderabad: 6 గంటలుగా మంటలు.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు..
Hyderabad: నాంపల్లి ఫర్నీచర్ గోదాంలో జరిగిన అగ్నిప్రమాదం పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. భవనంలో చెలరేగిన మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో భవనంలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది, పోలీసు…
మరింత Hyderabad: 6 గంటలుగా మంటలు.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు..Anagani: జగన్ రాష్ట్రాన్ని అప్పులతో పాటు.. చెత్తకుప్పలా మార్చారు..
Anagani: మంత్రి అనగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛత కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, చెత్త నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో రాష్ట్రాన్ని పూర్తిగా మార్చేస్తామని…
మరింత Anagani: జగన్ రాష్ట్రాన్ని అప్పులతో పాటు.. చెత్తకుప్పలా మార్చారు..Vizag: వైజాగ్ లో వింత.. మందుకు పైసలు లేవని ఆర్టీసీ బస్సు దొంగతనం..
Vizag: విశాఖపట్నంలో ఓ వింత దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో బస్సును దొంగిలించి అందులోని డీజిల్ అమ్ముకుని మద్యం…
మరింత Vizag: వైజాగ్ లో వింత.. మందుకు పైసలు లేవని ఆర్టీసీ బస్సు దొంగతనం..Errabelli dayakar: ఇందిరమ్మ చీర తీసుకుంటే.. 12 వందల అప్పు..
Errabelli dayakar: తెలంగాణలో ఇందిరమ్మ చీరల పథకంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మహిళలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల…
మరింత Errabelli dayakar: ఇందిరమ్మ చీర తీసుకుంటే.. 12 వందల అప్పు..