Hyderabad: ఢిల్లీ మొత్తం హైఅలర్ట్లోకి వెళ్లింది. ప్రధాన ప్రదేశాలు, మెట్రో స్టేషన్లు, పబ్లిక్ ఏరియాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. NIA (National Investigation Agency), NSG (National Security Guard) బృందాలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.ఈ ఘటనను కేంద్ర…
మరింత Hyderabad: హైదరాబాద్ హై అలెర్ట్Author: Saicharan koyagura
Delhi: ఢిల్లీలోకి టెర్రరిస్టులు వచ్చారా..?
Delhi: ఢిల్లీలోని ఎర్రకోట (రెడ్ఫోర్ట్ సమీపంలో) గేటు న 1 వద్ద పార్క్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం ప్రకారం ఇది వాహనంలో జరిగింది, వాహనంతో పాటు పక్కనున్న కార్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అయితే ఈ…
మరింత Delhi: ఢిల్లీలోకి టెర్రరిస్టులు వచ్చారా..?Bharat: ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీ కట్టోచు
Bharat: ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీ నేతల వైఖరిలో మార్పు రాలేదని శ్రీభరత్ విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడంలో వైసీపీ నేతలు “పీహెచ్డీ చేశారని” ఆయన ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు రావడం జగన్ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు.…
మరింత Bharat: ప్యాలెస్ కట్టే బదులు మెడికల్ కాలేజీ కట్టోచుPattabhi: శ్రీవారి లడ్డూ.. రూ.251 కోట్ల కుంభకోణం
Pattabhi: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించిన వ్యవహారంపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా స్పందించారు. మంగళగిరిలో సోమవారం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం హయాంలో అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం…
మరింత Pattabhi: శ్రీవారి లడ్డూ.. రూ.251 కోట్ల కుంభకోణంAmaravati: లక్ష కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ కేబినెట్
Amaravati: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం సమావేశమైంది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగి, సుమారు 70 అజెండా అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో…
మరింత Amaravati: లక్ష కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ కేబినెట్Jubliee hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం
Jubliee hills: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు (మంగళవారం) ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని డీఆర్సీ సెంటర్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లు కేటాయించారు. సిబ్బంది సాయంత్రం…
మరింత Jubliee hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధంNara lokesh: హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వక దాడి
Nara lokesh: మంత్రి నారా లోకేశ్ తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదు, హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వక దాడి”అని స్పష్టంగా పేర్కొన్నారు. లోకేశ్ తెలిపిన వివరాలు: సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక…
మరింత Nara lokesh: హిందువుల విశ్వాసాలపై ఉద్దేశపూర్వక దాడిDK shivakumar: సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన డీకే
Dk shivakumar: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న వార్తలపై ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది అసత్యమని ఆయన ఖండించారు. “పార్టీ గీతను నేను ఎప్పుడూ దాటను. నవంబర్ విప్లవం ఉండదు, డిసెంబర్…
మరింత DK shivakumar: సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన డీకేBreaking: గ్రామ సచివాలయాలకు కొత్త పేరు — ‘విజన్ యూనిట్స్’
Breaking: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల పేరు మార్చి ‘విజన్ యూనిట్స్’ (Vision Units) గా మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాలు ‘విజన్ యూనిట్స్’ పేరుతో వ్యవహరించనున్నాయి.…
మరింత Breaking: గ్రామ సచివాలయాలకు కొత్త పేరు — ‘విజన్ యూనిట్స్’Pok: పిఓకే లో జెన్జీ భారీ నిరసన..
Pok: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో మరోసారి ఆందోళనలు రగిలాయి. ఈసారి ఉద్యమానికి జెన్-జీ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు. అధిక ఫీజులు, డిజిటల్ మార్కింగ్ విధానంపై విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం, ముజఫరాబాద్ విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన ఈ…
మరింత Pok: పిఓకే లో జెన్జీ భారీ నిరసన..