Padi Kaushik Reddy

Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి తాను మాట్లాడే ఫోన్‌లను మాత్రమే కాదు, తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలపై కూడా వినిపించుకునే పనిలో ఆయన ఉన్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాన్ని సాధారణంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీలో ఓ వ్యాఖ్యలో ఫోన్ ట్యాపింగ్ నైసర్గికమేనని చెప్పారని గుర్తుచేశారు. ఇటువంటి వ్యవహారాలపై రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులతోపాటు తన సొంత మంత్రుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇంతటితో ఆగకుండా, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మా మీద నీచంగా మాట్లాడితే, నువ్వు ఎవరివెవరితో తిరిగావో… ఆ పదహారు మందిని బహిరంగపరుస్తా” అంటూ ఘాటు హెచ్చరిక చేశారు. జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో ఉన్న నీ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసునని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్‌లు కూడా ట్యాప్ చేయించారన్న ఆరోపణలు చేశారు.

మరింత Padi kaushik reddy: రేవంత్ నా భార్య ఫోన్ టైప్ చేశారు

Adi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?

Adi Srinivas: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించేందుకు కేంద్రాన్ని ఒత్తిడిచేయకుండా బీజేపీ ఎంపీ

మరింత Adi Srinivas: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ మౌనం ఎందుకు?

Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు

మరింత Ramachandra Rao: రేవంత్ రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి

Anil Chauhan: యుద్ధాల స్వరూపం మారుతుంది.. 365 రోజులు అలర్ట్ గా ఉండాలి

Anil Chauhan: భారతదేశం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

మరింత Anil Chauhan: యుద్ధాల స్వరూపం మారుతుంది.. 365 రోజులు అలర్ట్ గా ఉండాలి

Anam: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Anam: పల్నాడులో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. ఆగస్టు 15 నుండి

మరింత Anam: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

VasamShetty subash: దళిత యువకుడిపై దాడి మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టీకరణ

VasamShetty subash: దళిత యువకుడిపై తన అనుచరులు దాడి చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్

మరింత VasamShetty subash: దళిత యువకుడిపై దాడి మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టీకరణ

Kishan reddy: తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్: అదనంగా 450 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు ఆమోదం

Kishan reddy: తెలంగాణలో సాగు పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. రాష్ట్రానికి అదనంగా 450

మరింత Kishan reddy: తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్: అదనంగా 450 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు ఆమోదం

Nadendla manohar: పేదరికం నిర్మూలనకు p4

Nadendla manohar: పేదరికం నిర్మూలనకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం

మరింత Nadendla manohar: పేదరికం నిర్మూలనకు p4

Hyderabad: బెట్టింగ్ యాప్ కేసు సంచలనం 

Hyderabad: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)

మరింత Hyderabad: బెట్టింగ్ యాప్ కేసు సంచలనం