Hyderabad: రాష్ట్రంలో ఒకేరోజు పిడుగుపాటుకు గురై ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. 📍 నిర్మల్ జిల్లా ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడింది. ఈ ఘటనలో: రైతు ఎల్లయ్య…
మరింత Hyderabad: తెలంగాణలో పిడుగు పడి ఆరుగురి మృతిAuthor: Saicharan koyagura
Hyderabad: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
Hyderabad: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు…
మరింత Hyderabad: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికAmaravati: గుడ్ న్యూస్ ఆటో డ్రైవర్లకు 15000..
Amaravati: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Journey) స్కీమ్ అమలులోకి రావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటోడ్రైవర్లు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కల్పించే నిర్ణయాన్ని సీఎం…
మరింత Amaravati: గుడ్ న్యూస్ ఆటో డ్రైవర్లకు 15000..Ponnam Prabhakar: బీరు, బిర్యానీ సంస్కృతి తెచ్చింది కేటీఆర్
Ponnam Prabhakar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేటీఆర్పై విరుచుకుపడుతూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ –ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ మాట్లాడటం నిజంగా విడ్డూరం అన్నారు. పదేళ్లపాటు…
మరింత Ponnam Prabhakar: బీరు, బిర్యానీ సంస్కృతి తెచ్చింది కేటీఆర్Hyderabad: నేపాల్ ఉద్రిక్తతలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు విడుదల
Hyderabad: నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అక్కడ చిక్కుకున్న రాష్ట్ర పౌరుల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఈ…
మరింత Hyderabad: నేపాల్ ఉద్రిక్తతలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు విడుదలDk shivakumar: “రాష్ట్రానికి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకి ఉందా?”
Dk shivakumar: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ముదిరింది. ప్రజలను విడదీసి, మత విద్వేషాలతో చిచ్చు పెట్టడమే బీజేపీ పని అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఏమాత్రం…
మరింత Dk shivakumar: “రాష్ట్రానికి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకి ఉందా?”Iphone: ఇకనుంచి ఇండియాలోనే తయారీ..
Iphone: టెక్ దిగ్గజం యాపిల్ తన తదుపరి ఐఫోన్ 17 సిరీస్ను పూర్తిగా భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించింది. ఈ అడుగు ద్వారా కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, దేశాన్ని ప్రీమియం పరికరాల తయారీ కేంద్రంగా…
మరింత Iphone: ఇకనుంచి ఇండియాలోనే తయారీ..Ktr: జూబ్లీహిల్స్ పై సర్వే చేస్తున్నాం
Ktr: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, కొన్ని బస్తీల్లో పార్టీ వెనుకంజలో ఉందని గుర్తించారు. అలాంటి ప్రాంతాల్లో అందరూ కలిసికట్టుగా కృషి చేసి బీఆర్ఎస్…
మరింత Ktr: జూబ్లీహిల్స్ పై సర్వే చేస్తున్నాంSudarshan Reddy: ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి
Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల అనంతరం జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఎన్నికల తీర్పును స్వీకరిస్తున్నానని, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణం తనకు గొప్ప గౌరవాన్ని,…
మరింత Sudarshan Reddy: ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డిDelhi: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
Delhi: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్కు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఆధిక్యం సాధించిన రాధాకృష్ణన్…
మరింత Delhi: భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్