Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎంపీల ఓట్లను బీజేపీకి అమ్మేశారని ఆయన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి…
మరింత Kaushik Reddy: ఉపరాష్ట్రపతి ఓట్లను రేవంత్ అమ్ముకున్నారుAuthor: Saicharan koyagura
Delhi: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్
Delhi: భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్ ఎంపికైంది. బీసీసీఐతో కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం, అపోలో టైర్స్ 2027 వరకు టీమిండియాకు అధికారిక జెర్సీ స్పాన్సర్గా కొనసాగనుంది. ప్రతి మ్యాచ్కి భారీ మొత్తం ఈ ఒప్పందం…
మరింత Delhi: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్గా అపోలో టైర్స్Ponglueti srinivas: పేదలకు సాగు భూములపై హక్కులు కల్పించాలి
Ponglueti srinivas: పేద ప్రజలు, గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ భూ సమస్యలపై…
మరింత Ponglueti srinivas: పేదలకు సాగు భూములపై హక్కులు కల్పించాలిDelhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతి
Delhi: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. ఈ దెబ్బను తొలిసారిగా ఆ సంస్థ స్వయంగా అంగీకరించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత సైన్యం చేపట్టిన **‘ఆపరేషన్ సిందూర్’**లో…
మరింత Delhi: జైష్ మొహమ్మద్కు భారత్ గట్టి దెబ్బ – మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల మృతిDelhi: వివేకా హత్య కేసులో కీలక మలుపు
Delhi: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. పిటిషనర్లు కోరిన విధంగా విచారణ కొనసాగించడంలో ఎలాంటి…
మరింత Delhi: వివేకా హత్య కేసులో కీలక మలుపుCm chandrababu: 80,000 మంది పనిచేసేలా క్వాంటం వ్యాలీ
Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ టెక్నాలజీ అభివృద్ధికి దిశానిర్ధేశం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన క్వాంటం వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, RTGS సిస్టమ్ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.…
మరింత Cm chandrababu: 80,000 మంది పనిచేసేలా క్వాంటం వ్యాలీBandi sanjay: కేటీఆర్ పరువు నష్టం దావాపై బండి సంజయ్ స్పందన
Bandi sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని స్పష్టంచేశారు. కేటీఆర్ వలె ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, రాజకీయ…
మరింత Bandi sanjay: కేటీఆర్ పరువు నష్టం దావాపై బండి సంజయ్ స్పందనHyderabad: రైతులకు శుభవార్త –80 వేల మెట్రిక్ టన్లు యూరియా
Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా రైతులను కలవరపెట్టిన యూరియా (Urea) కష్టాలు తీరనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో తెలంగాణకు అదనంగా ఎరువుల కేటాయింపునకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే కేటాయించిన 40 వేల మెట్రిక్ టన్నులకు తోడు, మరో 40 వేల మెట్రిక్ టన్నుల…
మరింత Hyderabad: రైతులకు శుభవార్త –80 వేల మెట్రిక్ టన్లు యూరియాHyderabad: తెలంగాణ కాలేజీల సమస్య పరిష్కారం – రేపటి నుంచి తరగతులు యథావిధిగా
Hyderabad: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ, ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా మూతపడ్డ లేదా ఆందోళనలో ఉన్న విద్యాసంస్థలు రేపటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం ఈ వారం లోపలే రూ.600…
మరింత Hyderabad: తెలంగాణ కాలేజీల సమస్య పరిష్కారం – రేపటి నుంచి తరగతులు యథావిధిగాEtala Rajendar: అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత
Etala Rajendar: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు రూ.9 వేల కోట్ల ఫీజు…
మరింత Etala Rajendar: అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత