Amaravati: గ్రీన్‌టాక్స్‌ తగ్గించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Amaravati: అమరావతి అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రభుత్వం రెండు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని వాహనదారులకు ఉపశమనం కల్పిస్తూ గ్రీన్‌టాక్స్‌ను తగ్గించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో వాహన యజమానులపై పడుతున్న అదనపు భారం కొంత మేర తగ్గనుంది.…

మరింత Amaravati: గ్రీన్‌టాక్స్‌ తగ్గించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

OG:  ‘ఓజీ’ విడుదలకు సిద్ధం – టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

OG: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమాని సుజిత్ దర్శకత్వం వహించగా, టాలీవుడ్ టాప్ నిర్మాతలలో…

మరింత OG:  ‘ఓజీ’ విడుదలకు సిద్ధం – టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

Hyderabad: తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

Hyderabad: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులు సమ్మెకు దూరంగా ఉంటూ పేద ప్రజలకు చికిత్స అందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తున్న 87 శాతం హాస్పిటళ్లు ఎటువంటి ఆటంకం లేకుండా పని చేస్తున్నాయి. అయితే,…

మరింత Hyderabad: తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

Uttar Pradesh: ఎన్ కౌంటర్.. దిశా పటాని ఇంటి ముంగట కాల్పులు..

Uttar Pradesh: ఘజియాబాద్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్‌ నటి దిశా పటానీ ఇంటి ఎదుట జరిగిన కాల్పుల కేసులో నిందితులను వెంబడించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితులు అరుణ్‌, రవీంద్ర మృతి చెందారు.…

మరింత Uttar Pradesh: ఎన్ కౌంటర్.. దిశా పటాని ఇంటి ముంగట కాల్పులు..

Kollu ravindra: పేర్ని నాని ఓ బఫూన్

Kollu ravindra: వైసీపీ పార్టీ అబద్ధాలు, విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ,…

మరింత Kollu ravindra: పేర్ని నాని ఓ బఫూన్

Tummala nageshwar Rao: యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు

Tummala nageshwar Rao: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి యూరియా సరఫరాలో సరైన ముందుచూపు లేమని,…

మరింత Tummala nageshwar Rao: యూరియా సరఫరా విషయంలో కీలక వ్యాఖ్యలు

Cricket: భారత్ vs ఆస్ట్రేలియా: రెండో వన్డేలో టీమిండియా 292 పరుగుల వద్ద ఆలౌట్

Cricket: చండీగఢ్‌లో జరుగుతున్న భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో వన్డేలో భారత్ జట్టు 292 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు ప్రతిక…

మరింత Cricket: భారత్ vs ఆస్ట్రేలియా: రెండో వన్డేలో టీమిండియా 292 పరుగుల వద్ద ఆలౌట్

Cm chandrababu: హెల్తీగా ఉండాలంటే చక్కెర తక్కువ తినండి

Cm chandrababu: విశాఖపట్నంలో బుధవారం జరిగిన ‘స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ మా ధ్యేయం.…

మరింత Cm chandrababu: హెల్తీగా ఉండాలంటే చక్కెర తక్కువ తినండి

Chhatisgarh: 18 లక్షల రివార్డు ఉన్న 9 మంది మావోల లొంగుబాటు

Chhatisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు చలనం తగ్గుముఖం పడుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మందిపై మొత్తం రూ.18 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టులు గతంలో భద్రతా…

మరింత Chhatisgarh: 18 లక్షల రివార్డు ఉన్న 9 మంది మావోల లొంగుబాటు

Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్

Mahesh Kumar goud: కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారు, ఇది కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామ్యానికి నిదర్శనం. మా పార్టీలో కొంత మేర స్వేచ్ఛ ఉంటుంది. కానీ అలాగని ఎవరు రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు…

మరింత Mahesh Kumar goud: రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు.. రాజగోపాల్ రెడ్డికి కౌంటర్