ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటా అందుకున్న అవార్డ్స్ ఇవే..Tag: Telugu Latest News
Ratan Tata: భారత పారిశ్రామిక రత్నం రతన్ టాటా కన్నుమూత!
Ratan Tata: భారత పారిశ్రామిక రత్నం రతన్ టాటా ఇకలేరు . అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన అయన బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు .
మరింత Ratan Tata: భారత పారిశ్రామిక రత్నం రతన్ టాటా కన్నుమూత!భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!
ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికాడంటే అందుకు కారణం.. లంచం ఇచ్చే వాళ్ళు వీడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుని ఏసీబీకి పట్టిస్తారు. మరికొన్ని ఆఫీసుల తోటి ఉద్యోగులకు పడక వీరిని పట్టించాలన్న కోపంతో ఫోన్ చేస్తారు. కానీ ఓ చోట…
మరింత భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్బరేలీలో రైల్వే ట్రాక్పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రదారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రు
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్…
మరింత దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రుRajendra Prasad Daughter: రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..
Rajendra Prasad Daughter: సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు
మరింత Rajendra Prasad Daughter: రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్ఎస్కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..
మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.…
మరింత మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…
మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
