Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఫాం హౌస్ లో భార్య భర్తల సేవలై కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న ఫాంహౌస్ లో వృద్ధ దంపతులు హత్యకు…

మరింత Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో ముగ్గురు తెలుగువారు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని రాండాల్ఫ్ స‌మీపంలో సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహ‌నాలు ఒక‌దానినొక‌టి ఢీకొన‌డంతో ప్ర‌మాదం…

మరింత ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో ముగ్గురు తెలుగువారు మృతి

Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఇత‌ర విభాగాల‌ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు తాళాలు ప‌డుతున్నాయి.

మరింత Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

Telangana:గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌

తెలంగాణ‌లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేష‌న్ల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను మంగ‌ళ‌వారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

మరింత Telangana:గ్రూప్ 1 ప‌రీక్ష‌ల‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్‌

మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లో

దేశంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా…

మరింత మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లో
Breaking News Live

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . 14.10.2024 LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్ . . 14.10.2024 LIVE

Uttarakhand: వీళ్ళు మనుషులేనా… రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిర్రు

ఉత్త‌రాఖండ్‌లో పెను ప్ర‌మాదం త‌ప్పింది.గుర్తు తెలియ‌ని దుండ‌గులు రూర్కీ స‌మీపంలో రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్‌ను ఉంచారు. ఉత్త‌రాఖండ్‌లోని ధందేరా రైల్వే స్టేష‌న్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తుండ‌గా.. ఈ స్టేష‌న్‌కు స‌మీపంలో రైలు ప‌ట్టాల‌పై గ్యాస్ సిలిండ‌ర్‌ను…

మరింత Uttarakhand: వీళ్ళు మనుషులేనా… రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిర్రు

Assam: అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం..

అస్సాంలో భూకంపం సంభవించింది. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్‌గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం వచ్చింది.15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.…

మరింత Assam: అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం..

దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు

ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు. 3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు. ఈ…

మరింత దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు

గాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .

గాజాలో ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య భీకరపోరు కొనసాగుతుంది. ఇజ్రాయెల్‌ వరుస దాడుల్లో పాలస్తీనా పౌరుల నెలకొరుగుతున్నారు.గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరాత్రే…

మరింత గాజాపై బాంబుల వర్షం.. వారంలో 150 మంది మృతి .