Hyderabad: చైనా మాంజా దాహానికి.. చిన్నారి మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో జరిగిన ఈ ఘటన చాలా విషాదకరం. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఐదేళ్ల చిన్నారి మెడకు చైనా మాంజా (నైలాన్/ప్లాస్టిక్ దారం) చుట్టుకుని తీవ్రంగా గాయపడింది. గొంతు భాగంలో లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.…

మరింత Hyderabad: చైనా మాంజా దాహానికి.. చిన్నారి మృతి

Jupelli krishna rao: గంజాయి బ్యాచ్ కి మాస్ వార్నింగ్..

Jupelli krishna rao: మంత్రి జూపల్లి గంజాయి స్మగ్లర్లపై తీవ్రంగా హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే ప్రత్యేక ఆపరేషన్లు…

మరింత Jupelli krishna rao: గంజాయి బ్యాచ్ కి మాస్ వార్నింగ్..
Telangana:

Telangana: మార్పులు, చేర్పుల‌తో తెల‌గాణ మీడియా అక్రెడిటేష‌న్ జీవో

Telangana: మార్పులు, చేర్పుల‌తో తెల‌గాణ మీడియా అక్రెడిటేష‌న్ జీవో

మరింత Telangana: మార్పులు, చేర్పుల‌తో తెల‌గాణ మీడియా అక్రెడిటేష‌న్ జీవో
Telangana:

Telangana: వాహ‌నాల‌పై హోదా స్టిక్క‌ర్లు వ‌ద్దే వ‌ద్దే.. గుర్తింపు లేకుంటే చ‌ర్య‌లే..

Telangana:వాహ‌నాల‌పై హోదా స్టిక్క‌ర్లు వ‌ద్దే వ‌ద్దే.. గుర్తింపు లేకుంటే చ‌ర్య‌లే..

మరింత Telangana: వాహ‌నాల‌పై హోదా స్టిక్క‌ర్లు వ‌ద్దే వ‌ద్దే.. గుర్తింపు లేకుంటే చ‌ర్య‌లే..

Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?

Delhi: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు…

మరింత Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?

Kalvakuntla Kavitha: మహిళా అధికారులపై చిన్నచూపు ఎందుకు?

Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరింత Kalvakuntla Kavitha: మహిళా అధికారులపై చిన్నచూపు ఎందుకు?
telangana

Telangana: తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

Telangana: గణతంత్ర దినోత్సవం (Republic Day 2026) వేడుకలకు దేశమంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది.

మరింత Telangana: తెలంగాణ మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్

Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..

Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలోని ఓ కాలేజీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పంజాగుట్ట…

మరింత Hyderabad: పంజాగుట్ట లోని కాలేజీలో డ్రగ్స్ కలకలం..

Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!

Hyderabad: నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన జరిగిన వెంటనే ఫైర్ సర్వీసెస్ సిబ్బంది, పోలీసు బృందాలు, రెస్క్యూ టీమ్‌లు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు…

మరింత Hyderabad: నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. వారెవరంటే!