Revanth Reddy

Cm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతా

మూసీపై రాద్దాంతం చేస్తున్న వాళ్లు మూసీ పక్కన మూడు నెలలు అయినా ఉండగలరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్ది.అలా ఉంటే ఆ కిరాయి డబ్బులు నేనే కడతానంటూ కేటీఆర్, ఇతర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.మూసీ పునర్జీవనంపై..…

మరింత Cm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతా

Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17…

మరింత Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Bhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..

మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది.మావోయిస్టు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన సుజాతను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో కలిపి సుజాత పై రూ.కోటికిపైగా రివార్డ్ ఉంది. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో…

మరింత Bhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..

Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT అధికారులు దాడులు చేశారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు నిర్వహించారు. కోహినూర్ సంస్థ ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు…

మరింత Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్

హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..30 చోట్ల తనిఖీలు

హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ కలకలం రేగింది.రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు.అన్విత బిల్డర్స్‌ అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన…

మరింత హైదరాబాద్ లో ఐటీ రైడ్స్..30 చోట్ల తనిఖీలు

Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.డీఏ పెంపుతో  కోటి మందికి పైగా  ఉద్యోగులు,…

మరింత Delhi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు..

Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఫాం హౌస్ లో భార్య భర్తల సేవలై కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడలో ఉన్న ఫాంహౌస్ లో వృద్ధ దంపతులు హత్యకు…

మరింత Hyderabad: ఫాంహౌస్ లో పనిచేస్తున్న దంపతుల దారుణ హత్య..

Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణ‌యం.. మంత్రి సురేఖ‌కు రేవంత్ క్లాస్‌!

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖ‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణ‌యం.. మంత్రి సురేఖ‌కు రేవంత్ క్లాస్‌!

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ప‌య‌నం

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బుధ‌వారం సాయంత్రం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లనున్నారు.

మరింత CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి ప‌య‌నం

Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!

జనాలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు కొందరు కేటుగాళ్లు. రోజుకో చోటా పూటకో మాట చెప్పి కాలాన్ని గడిపేస్తూ జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకుందామని ప్లాన్ వేసుకుంటున్నారు. మాటలతో గారడి చేసి వారి దగ్గర కోట్లు గుంజి ఉడాయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్…

మరింత Hyderabad: చిట్టీల పేరుతో చీట్.. రూ. 20కోట్లు గోవింద.. గోవిందా!