Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి

పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…

మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి

Fire accident:హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ హైవేపై ఘోర అగ్నిప్ర‌మాదం

Fire accident: హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

మరింత Fire accident:హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ హైవేపై ఘోర అగ్నిప్ర‌మాదం

complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?

complete alcohol prohibition: ద‌స‌రా మ‌రునాటి నుంచి మ‌ద్యం అమ్మినా, ఎవ‌రు కొనుగోలు చేసినా త‌గిన జ‌రిమానా విధించాల‌ని గ‌ట్టిక‌ల్ గ్రామ‌స్థులు తీర్మానం చేశారు.

మరింత complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?

Damagundam radar centre: దామ‌గుండం రాడార్ కేంద్రంపై వెన‌క్కి త‌గ్గ‌ని తెలంగాణ స‌ర్కారు

ఆందోళ‌న‌లు, అభ్యంత‌రాల న‌డుమ దామ‌గుండం అట‌వీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మొగ్గుచూపుతున్న‌ది.

మరింత Damagundam radar centre: దామ‌గుండం రాడార్ కేంద్రంపై వెన‌క్కి త‌గ్గ‌ని తెలంగాణ స‌ర్కారు

క‌మిటీల పేరుతో కాల‌యాప‌న.. మంద కృష్ణ కామెంట్స్

రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న నియామ‌కాల‌కు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ వ‌ర్తింప‌జేస్తామ‌ని కాంగ్రెస్ స‌ర్కార్ స్ప‌ష్టమైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని…

మరింత క‌మిటీల పేరుతో కాల‌యాప‌న.. మంద కృష్ణ కామెంట్స్

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. తన కుటుంబం పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో…

మరింత మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్..

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ తో ఫ్లైట్ లోని సిబ్బంది కలవరానికి గురయ్యారు. దాంతో హైదరాబాద్ లోని…

మరింత ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు కాల్..

రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారన్న వార్త దేశం జీర్ణించుకోలేకపోతుంది. దేశ వ్యాప్తంగా ఆయన మరణానికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని,…

మరింత రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..

Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…

మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు

తాజ్ 3 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోట‌ల్‌లో ఓ ఫ్యామిలీ సూసైడ్ కి ట్రై చేశారు.వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మధుర నగర్‌కు చెందిన తోట బవన్న త‌న భార్య ప‌ద్మావ‌తి, కుమారుడు సుజ‌న్‌తో క‌లిసి తాజ్ త్రీస్టార్ హోట‌ల్‌లో నిన్న రాత్రి దిగారు.…

మరింత తాజ్ 3 స్టార్ హోటల్ లో ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం