Hyderabad: అర్ధ‌రాత్రి కూలిన గోడ‌.. ద‌ళిత సంఘాల నేత‌ల అరెస్టు

ట్యాంక్‌బండ్ వ‌ద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హం చుట్టూ గోడ‌ను ద‌ళిత సంఘాల ప్ర‌తినిధులు కూల్చివేశారు

మరింత Hyderabad: అర్ధ‌రాత్రి కూలిన గోడ‌.. ద‌ళిత సంఘాల నేత‌ల అరెస్టు

KTR: మంత్రి సురేఖ‌పై కేటీఆర్ వేసిన ప‌రువున‌ష్టం కేసు నేడు విచార‌ణ‌

మంత్రి కొండా సురేఖ‌పై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన కేసుల‌పై బుధ‌వారం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.

మరింత KTR: మంత్రి సురేఖ‌పై కేటీఆర్ వేసిన ప‌రువున‌ష్టం కేసు నేడు విచార‌ణ‌

Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం

బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…

మరింత Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం

Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై, పార్టీ వైఖ‌రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేర‌ళ‌కు ప‌య‌నం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం కేర‌ళ రాష్ట్రానికి వెళ్ల‌నున్నారు.

మరింత CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేర‌ళ‌కు ప‌య‌నం

Hyderabad: హైద‌రాబాద్‌లో ఏపీ యువ‌కుడి ప్రాణం తీసిన కుక్క‌.. అదీ మూడో అంత‌స్థులో..

హైద‌రాబాద్‌ చందాన‌గ‌ర్‌లోని ఓ హోట‌ల్‌ లో ఓ కుక్క మ‌నిషి ప్రాణం తీసింది.

మరింత Hyderabad: హైద‌రాబాద్‌లో ఏపీ యువ‌కుడి ప్రాణం తీసిన కుక్క‌.. అదీ మూడో అంత‌స్థులో..

Amit sha: యుద్ధం ఇంకా ముగియలే

పోలీస్‌ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు.జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…

మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలే

Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్‌ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్‌ వల్ల పంజాబ్‌ అనేక కష్టాలు…

మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..

బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి…

మరింత Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..

Telangana: సూర్యాపేట జిల్లాలో నేల‌కొరిగిన వ‌రి పొలాలు

సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వ‌ర్షానికి వ‌రి పొలాలు నేల‌కొరిగాయి.

మరింత Telangana: సూర్యాపేట జిల్లాలో నేల‌కొరిగిన వ‌రి పొలాలు