Water Cut: హైదరాబాద్లోని మణికొండ, కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో శనివారం ఉదయం 8 నుండి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మంజీరా పైప్లైన్ మరమ్మతుల వల్ల షేక్పేట్ రిజర్వాయర్ పరిధిలో ఈ అంతరాయం కలగనుంది. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
మరింత Water Cut: తెలంగాణాలో 36 గంటలు నీళ్లు బంద్.. మీ ఏరియా ఉందో లేదో తెలుసుకోండి..!Tag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Hyderabad: హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు మృతి.
Hyderabad: హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు మృతి.
మరింత Hyderabad: హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. భవనంపై నుంచి పడి ముగ్గురు మృతి.10th Class Hall Tickets: SSC హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకోండిలా!
10th Class Hall Tickets: SSC హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకోండిలా!
మరింత 10th Class Hall Tickets: SSC హాల్ టికెట్స్ వచ్చేశాయ్.. ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకోండిలా!Inter Exams 2026: ఇంటర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్ కలకలం.. ఒక్కరోజే 16 మంది విద్యార్థులు డీబార్!
Inter Exams 2026: ఇంటర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్ కలకలం.. ఒక్కరోజే 16 మంది విద్యార్థులు డీబార్!
మరింత Inter Exams 2026: ఇంటర్ పరీక్షల్లో మాల్ప్రాక్టీస్ కలకలం.. ఒక్కరోజే 16 మంది విద్యార్థులు డీబార్!KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ఆ పని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం!
KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ఆ పని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం!
మరింత KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. ఆ పని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం!Rajya Sabha: రాజ్యసభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు.. నామినేషన్ దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.
Rajya Sabha: రాజ్యసభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు.. నామినేషన్ దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.
మరింత Rajya Sabha: రాజ్యసభ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు.. నామినేషన్ దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి.HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!
HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!
మరింత HCA: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. సమ్మెకు దిగిన హెచ్సీఏ సిబ్బంది.. డిమాండ్లు తీరే వరకు తగ్గేదేలే!Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!
Rajya Sabha Seat: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి పోటీ చేయనున్నారు. హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ మరియు తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థులను కూడా ప్రకటించిన అధిష్ఠానం, నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు లోపు వారిని రంగంలోకి దించింది.
మరింత Rajya Sabha Seat: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు.. ఏఐసీసీ అధికారిక ప్రకటన!Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!
Electric Buses: తెలంగాణ ఆర్టీసీ కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మరియు గ్రీన్ సెల్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుంది.
మరింత Electric Buses: తెలంగాణలో 2వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. టీజీఆర్టీసీ భారీ ఆర్డర్!Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!
Ration Quota: ఎండల నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం సూచించగా, తెలంగాణ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. అయితే సన్నబియ్యం పంపిణీ జరుగుతున్న తరుణంలో, అది బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కట్టడి చేయడం మరియు ఈ-పోస్ యంత్రాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సవాళ్లు.
మరింత Ration Quota: మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ? దళారుల కన్ను.. రేవంత్ సర్కార్ ముందున్న సవాళ్లు ఇవే!