Nalgonda

Nalgonda: వైద్యం వికటించి 15 మంది పిల్లలు అస్వస్థత.. నల్లగొండ ఆస్పత్రిలో కలకలం!

Nalgonda: వైద్యం వికటించి 15 మంది పిల్లలు అస్వస్థత.. నల్లగొండ ఆస్పత్రిలో కలకలం!

మరింత Nalgonda: వైద్యం వికటించి 15 మంది పిల్లలు అస్వస్థత.. నల్లగొండ ఆస్పత్రిలో కలకలం!

Pm modi: బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం – ప్రధాని మోదీ స్పందన

Pm modi: బీహార్‌ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌/మీడియా ద్వారా స్పందిస్తూ ఈ విజయాన్ని ప్రజాస్వామ్యానికి అంకితం చేశారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, బీహార్‌ అభివృద్ధికి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని…

మరింత Pm modi: బీహార్‌ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం – ప్రధాని మోదీ స్పందన

Hyderabad: 17న తెలంగాణ కేబినెట్ భేటీ

Hyderabad: ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం; స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ సంకేతాలు తెలంగాణలో ఈ నెల 17వ తేదీన కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన ప్రకారం, ఈ…

మరింత Hyderabad: 17న తెలంగాణ కేబినెట్ భేటీ

CM revanth: ప్రజాసేవే కాంగ్రెస్ లక్ష్యం, GHMCలో కూడా విజయం సాధిస్తాం

Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా వివిధ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విధానాలు, నగరాభివృద్ధిపై తమ కట్టుబాటును స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు: “ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా… ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్…

మరింత CM revanth: ప్రజాసేవే కాంగ్రెస్ లక్ష్యం, GHMCలో కూడా విజయం సాధిస్తాం

Election commission: కాంగ్రెస్ బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన ఈసీ

Election commission: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్‌ అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్‌ లో చిరునవ్వులు…

మరింత Election commission: కాంగ్రెస్ బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన ఈసీ

Jupelli krishna rao: BRS భూస్థాపితం ఖాయం

Jupelli krishna rao: ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్‌దే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రజ‌లు ప‌ట్టంకట్టారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ…

మరింత Jupelli krishna rao: BRS భూస్థాపితం ఖాయం

Ktr: రబ్బర్‌ బంతిలా మనం కూడా తిరిగి వస్తాం

Ktr: ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విశేషంగా కష్టపడ్డారని ఆయన ప్రశంసించారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే…

మరింత Ktr: రబ్బర్‌ బంతిలా మనం కూడా తిరిగి వస్తాం