PM Modi: అంతరిక్ష రంగంలో భారత కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తూ, దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ తయారీ కర్మాగారం (ఫ్యాక్టరీ) హైదరాబాద్లోని శంషాబాద్లో ప్రారంభమైంది.
మరింత PM Modi: అప్పట్లో సైకిల్పై రాకెట్ తీసుకోని వెళ్ళాం.. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాకెట్ ఫ్యాక్టరీTag: National News
Sabarimala Temple 18 Steps: శబరిమల లోని 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటి?
Sabarimala Temple 18 Steps: పవిత్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లకు (పదునెట్టాంబడి) అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.
మరింత Sabarimala Temple 18 Steps: శబరిమల లోని 18 మెట్లకు ఉన్న విశిష్టత ఏంటి?PM Vidya Lakshmi Yojana: చదవడానికి డబ్బులు లేవ.. వెంటనే పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి!
PM Vidya Lakshmi Yojana: ఆర్థిక ఇబ్బందులు మీ పిల్లల ఉన్నత విద్యకు అడ్డుకాకూడదు!
మరింత PM Vidya Lakshmi Yojana: చదవడానికి డబ్బులు లేవ.. వెంటనే పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి!Woman: రోజుకు 137 మంది మహిళలు మృతి.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక
రోజుకు 137 మంది మహిళలు మృతి.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక
మరింత Woman: రోజుకు 137 మంది మహిళలు మృతి.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదికYogi Adityanath: ఈరోజు కొత్త యుగం ప్రారంభమైంది..
Yogi Adityanath: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి సంబంధించిన మరో చారిత్రక ఘట్టం పూర్తయింది. తరతరాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన రామాలయం శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
మరింత Yogi Adityanath: ఈరోజు కొత్త యుగం ప్రారంభమైంది..Pakistani Couple: సరిహద్దులో మళ్లీ పాక్ జంట అరెస్ట్
Pakistani Couple: సరిహద్దులో మళ్లీ పాక్ జంట అరెస్ట్
మరింత Pakistani Couple: సరిహద్దులో మళ్లీ పాక్ జంట అరెస్ట్Benjamin Netanyahu: మోదీకి బిగ్ షాక్… ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటన వాయిదా
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు షెడ్యూల్ చేసిన తన భారతదేశ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు అంతర్జాతీయ, ఇజ్రాయెల్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మరింత Benjamin Netanyahu: మోదీకి బిగ్ షాక్… ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటన వాయిదాAyodhya Ram Temple: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ.. విశిష్టతలు ఇవే!
Ayodhya Ram Temple: దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మరో చారిత్రక ఘట్టానికి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం వేదిక కానుంది.
మరింత Ayodhya Ram Temple: నేడు అయోధ్యలో కాషాయ జెండా ఎగరవేయనున్న PM మోదీ.. విశిష్టతలు ఇవే!World Cup: భారత్ ఖాతాలో మహిళల కబడ్డీ ప్రపంచకప్
World Cup: అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. ఒకే ఏడాదిలో నలుగు ప్రపంచకప్లు సాధించడం భారత క్రీడా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. పురుషుల టీమిండియా టీ20 ప్రపంచకప్ను గెలుచుకోగా, మహిళల క్రికెట్ జట్టు…
మరింత World Cup: భారత్ ఖాతాలో మహిళల కబడ్డీ ప్రపంచకప్Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్
Delhi: దేశంలో పెరుగుతున్న స్పామ్, మోసపూరిత కాల్స్ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గడిచిన ఒక ఏడాది కాలంలోనే ఏకంగా 21 లక్షలకు పైగా మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేసినట్లు కేంద్ర…
మరింత Delhi: ట్రాయ్ అదరహో..21 లక్షల స్పామ్లు కట్