Anmol Bishnoi: గ్యాంగ్స్టర్ లారెన్స్ సోదరుడు అన్మోల్ అమెరికాలో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.
మరింత Anmol Bishnoi: గ్యాంగ్స్టర్ లారెన్స్ సోదరుడు అన్మోల్ అరెస్ట్Tag: National News
Delhi: డేంజర్ లో ఢిల్లీ..ఆరెంజ్ అలర్ట్ షురూ..!
Delhi: డేంజర్ లో ఢిల్లీ..ఆరెంజ్ అలర్ట్ షురూ..!
మరింత Delhi: డేంజర్ లో ఢిల్లీ..ఆరెంజ్ అలర్ట్ షురూ..!Hyderabad: దేశంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?
భారతదేశంలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడో మీకు తెలుసా? ప్ర
మరింత Hyderabad: దేశంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?Karnataka: వీకెండ్ లో విషాదం.. హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ముగ్గురి మృతి
సెలవులపై మంగళూరుకు వచ్చిన ముగ్గురు టీనేజీ బాలికలు ఓ లగ్జరీ హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయారు.
మరింత Karnataka: వీకెండ్ లో విషాదం.. హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ముగ్గురి మృతిOdisha: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
Odisha: ఒడిశాలోని కేంద్రపరాలో మైనర్పై అత్యాచారం చేసిన కేసులో జిల్లా కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
మరింత Odisha: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్షHypersonic Missile: హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
Hypersonic Missile: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
మరింత Hypersonic Missile: హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతంManipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన..?
Manipur: మణిపూర్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమైన నేపథ్యంలో మొదలైన హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి.
మరింత Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన..?Badrinath Temple: బద్రీనాథ్ ఆలయం మూసివేత
Badrinath Temple: శీతాకాలం ప్రవేశించడడం.. మంచు పెరిగిపోవడంతో శ్రీ బద్రీనాథ్ ధామ్ ఆలయ తలుపులు మూసివేశారు.
మరింత Badrinath Temple: బద్రీనాథ్ ఆలయం మూసివేతDelhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
Delhi Air Pollution: ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
మరింత Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణAshwini Vaishnaw: ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnaw: ప్రస్తుతం మనం నాలుగు సవాళ్లను ఎదుర్కొంటున్నామని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
మరింత Ashwini Vaishnaw: ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్